బీఆర్ఎస్ హయాంలో భూ సమస్యల పరిష్కారం కోసం తీసుకువచ్చిన ధరణితో ప్రజలకు కనీవిని ఎరుగని రీతిన సమస్యలు పరిష్కారం కాగా తామేదో సాధిస్తామంటూ పేరు మార్చి తీసుకువచ్చిన భూభారతితో కాంగ్రెస్ ప్రభుత్వం సాధించి�
వ్యవసాయ భూముల రక్షణ కోసం కేసీఆర్ ముందుచూపుతో ధరణిని తీసుకొచ్చారు. కేసీఆర్ పాలనలో ధరణి పోర్టల్ పారదర్శకంగా సేవలందంచి అనేక భూ సమస్యలను పరిష్కరించింది. కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి రాగానే ధరణి స్థాన
గతంలో 33 మాడ్యూల్స్తో ఉన్న ధరణికి ప్రత్యామ్నాయంగా, ఆరు మాడ్యూల్స్తో భూభారతిని తెచ్చినా అందులో మళ్లీ 33ఆప్షన్లు కనిపిస్తున్నాయి. గతంలో భూ వివాదాలు, సమస్యలు ఉంటే సివిల్ కోర్టుకు వెళ్లేవారు కాగా భూభారతిత�
Munipally | మండల కేంద్రమైన మునిపల్లి తహసీల్దార్ కార్యాలయంలో భూముల రిజిస్టేషన్లు చేసే కంప్యూటర్ ఆపరేటర్ స్టైలే వేరు అబ్బా.. భూముల అమ్మకాలు.. కొనుగోలు జరిగే సమయంలో ఏమైనా పోరపాట్లు ఉన్నాయా అని వెతకడం ఓ ఆపరేటర్ ప�
ప్రభుత్వ భూములను పరిరక్షించాలని రంగారెడ్డి కలెక్టర్ నారాయణ రెడ్డి అధికారులకు సూచించారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ధరణి సమస్యల పరిష్కారం, ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం సెక్షన్ స�
అమెరికా ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య ఎంత దారుణమో, భారత ఏలికలు చూపిస్తున్న వైఖరి అంతకన్నా అధ్వాన్నమైనది. ఈ ఘోర పరిస్థితిపై అధికార పార్టీ ఒక్కమాట కూడా మాట్లాడట్లేదు. అమెరికాలో అక్రమంగా అడుగుపెట్టిన మనవాళ్ల�
పేదల భూములను కాపాడటం కోసం మునుపెన్నడూ లేనివిధంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం భూ ప్రక్షాళన చేసింది. అందుకోసం ‘ధరణి’ పోర్టల్ను తీసుకువచ్చింది. కానీ, ధరణిలో కొన్ని లోపాలున్నాయని, వాటిని సరిచేసి ‘భూ భారతి’ పేర
అసెంబ్లీలో శుక్రవారం ఆమోదించిన చట్టం భూ భారతి కాదని, అది భూ హారతని, రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు మంగళ హారతి అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఎద్దేవాచేశారు.
Palla Rajeshwar Reddy | ఇవాళ తెలంగాణ శాసనసభ ఆమోదించిన చట్టం భూ భారతి కాదు భూ హారతి అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Dharani Portal | రాష్ట్రవ్యాప్తంగా నాలుగు రోజుల పాటు ధరణి పోర్టల్ సేవలు బంద్ కానున్నాయి. డేటాబేస్ వర్షన్ అప్గ్రేడ్ చేయనున్న నేపథ్యంలో ధరణి సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. గ�
రాష్ట్ర విభజనకు సంబంధించిన పలు సమస్యల పరిష్కారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైచేయి సాధించాలని చూస్తున్నది. తెలంగాణ సీఎంగా కేసీఆర్ ఉన్నప్పుడు కిమ్మనని ఏపీ.. ఇప్పుడు అన్ని అంశాలపై పట్టు బిగించేందుకు ప్రయ
ధరణి పోర్టల్లో గుట్టలుగా పేరుకుపోతున్న పెండింగ్ సమస్యలు పరిష్కారం కాకపోవడానికి ఒక ఉన్నతాధికారి అనుసరిస్తున్న వైఖరే కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ధరణి చట్టం -2020 రద్దు చేయాల్సిన అవసరంలేదని, సవరణలు చేస్తే సరిపోతుందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ ప్రభుత్వానికి శనివారం లేఖ రాశారు. తెలంగాణ రికార్డ్స్ రైట్స్ బిల్లు 2024 కు సూచనలు చేయమని ప్రజలు, న్�