ప్రజా సమస్యలను ఎ ప్పటికప్పుడు పరిష్కరిస్తూ, వారికి గౌరవవంతమై న పాలనను అందించేందుకు అధికారులు జవాబుదారీతనంగా పనిచేయాలని ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు.
పెండింగ్లో ఉన్న ధరణి దరఖాస్తుల పరిష్కారంపై అధికారులు దృష్టి సారించారు. ఇటీవల రెవెన్యూ శాఖ కార్యదర్శి, సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారంలోగా ధరణి వెబ్సైట్లో ఉన్న పెం
పెండింగ్లో ఉన్న ధరణి దరఖాస్తుల పరిష్కారానికి మరోసారి ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని సీసీఎల్ఏ (రాష్ట్ర భూ పరిపాలన విభాగం) కమిషనర్ నవీన్మిట్టల్ కలెక్టర్లను ఆదేశించారు. శుక్రవారం ఆయన హైదరాబాద్ నుంచి వ
ధరణి పెండింగ్ సమస్యల పరిష్కారంపై సీసీఎల్ఏ అన్ని జిల్లాల కలెక్టర్లతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నా రు. ఇప్పటివరకు జరిగిన పురోగతిని సమీక్షించనున్నారు. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల
ధరణి దరఖాస్తులకు మోక్షం ఎప్పుడో అని దరఖాస్తుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధరణి దరఖాస్తులను పరిష్కరించేందుకు కార్యాచరణ రూపొందించామని రెవెన్యూ యంత్రాంగం చెబుతున్నా..
భూవివాదంలో పోలీసులు వేధిస్తున్నారని రైతు పోలీస్స్టేషన్ ఎదుట ఆత్మహత్యకు యత్నించాడు. స్థానికుల కథనం ప్రకారం.. మొగుడంపల్లి మండలంలోని సజ్జారావుపేట తండాకు చెందిన అన్నదమ్ములు ఖీరురాథోడ్, చందర్ మధ్య భూమ�
Dharani | ధరణి కమిటీ సభ్యులు శనివారం సచివాలయంలో సీసీఎల్ఏ నవీన్ మిట్టల్తో సమావేశమయ్యారు. పెండింగ్లో ఉన్న దరఖాస్తుల పరిషారంపై ఈ భేటీలో చర్చించినట్టు తెలిసింది.
Okkadu Movie Remake | సూపర్ స్టార్ దళపతి విజయ్, త్రిష కృష్ణన్ ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం 'గిల్లీ' (Ghilli). టాలీవుడ్ ఆల్ టైం బ్లాక్ బస్టర్గా నిలిచిన మహేష్ బాబు 'ఒక్కడు'(Okkadu) సినిమాకు రీమేక్గా తమిళంలో ఈ సినిమా వ
Minister Ponguleti Srinivas Reddy | ధరణిపై( Dharani) త్వరలోనే శ్వేతపత్రం(White paper) విడుదల చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) అన్నారు.
జిల్లాలో పెండింగ్లో ఉన్న ధరణి దరఖాస్తుల పరిషారానికి సత్వర చర్యలు చేపట్టాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అదనపు క�
ధరణిలో పెండింగ్ సమస్యల పరిష్కారానికి నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ పేరుకే అన్నట్లు ఉన్నది. ఈ డ్రైవ్లో ఇప్పటివరకు కేవలం ఆరు వేల దరఖాస్తులను మాత్రమే పరిశీలించారు.
ధరణి దరఖాస్తుల పరిష్కారం కోసం ప్రభుత్వం నిర్వహించిన ‘ప్రత్యేక డ్రైవ్' సగంలోనే ఆగిపోయింది. తొమ్మిది రోజుల్లో 2.45 లక్షల పెండింగ్ దరఖాస్తులన్నీ పరిష్కరిస్తామని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటనలు చేసిన సంగతి త