ధరణి పోర్టల్లో పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి రాష్ట్రప్రభుత్వం శుక్రవారం నుంచి ఈ నెల 9 వరకు స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నది. ఈ మేరకు మార్గదర్శకాలను జారీ చేసింది. ధరణి కమిటీ ఈ నెల 24న సీఎం రేవంత్రెడ్డి
వైరా మండలం స్నానాల లక్ష్మీపురంలోని శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. ఆలయ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై దేవాదాయ ధర్మ�
Dharani | ధరణి మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. ధరణి సమస్యల పరిష్కారానికి అధికారాల బదలాయింపు చేసింది. తహసీల్దార్లు, ఆర్డీవోలు, జిల్లా స్థాయి అధికారులు, సీసీఎల్ఏలకు అధికారాలు
తహసీల్దార్ కార్యాలయంలో ఆర్ఐ-1గా విధులు నిర్వర్తిస్తున్న అశోక్రెడ్డి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. రెండేళ్ల క్రితం బదిలీపై వచ్చిన ఆర్ఐ డబ్బులు ఇవ్వనిదే పని చేయడనే ఆరోపణలున్నాయి.
రంగారెడ్డి జిల్లా కందుకూరు తహసీల్ ఆఫీసులో ధరణి ఆపరేటర్గా కొనసాగుతున్న వ్యక్తి లంచం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడంటూ ఆ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు అందింది. తహసీల్ కార్యాలయంలో ధరణి వ్యవహా�
కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుకు రూ.3.07 లక్షల కోట్లు ఖర్చవుతుందని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. ఇందులో 6 గ్యారెంటీలకు రూ.2.15 లక్షల కోట్లు కాగా, మిగతా హామీలకు రూ.91 వేల కోట్ల ఖర్చు అవుతుందని చెప్పార
కౌలుదారులకు పెట్టుబడి సాయం అందించడం ప్రస్తుతానికి కష్టమేనని ధరణి కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. వివిధ శాఖలకు చెందిన భూముల నమోదు, సమాచారం, రైతుల ఇబ్బందులపై పరిశీలన చేయాలని నిర్ణయించారు. రాష్ట్ర సచివాలయ�
‘సార్.. వచ్చే నెల నా బిడ్డ పెండ్లి ఉన్నది. పెండ్లి ఖర్చుల కోసం భూమి అమ్ముదామంటే నా పొలం పొరపాటున నిషేధిత జాబితాలో పడింది. దానిని మార్చాలని ఎప్పుడో మీసేవ నుంచి దరఖాస్తు ఇచ్చిన.
ధరణి పునర్నిర్మాణ కమి టీ బుధవారం సచివాలయంలో నాలు గు జిల్లాల కలెక్టర్లతో సమావేశం కానున్నది. సిద్దిపేట, రంగారెడ్డి, నిజామాబాద్, వరంగల్ జిల్లాల కలెక్టర్లను హాజరు కావాల్సిందిగా ఇప్పటికే సమాచారం పంపింది.
‘మేం అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్ను బంగాళాఖాతంలో కలిపేస్తాం. భూమాత పేరుతో కొత్త పోర్టల్ను తీసుకొస్తాం’.. ఎన్నికల ప్రచారంలో రేవంత్రెడ్డి సహా ముఖ్యనేతలంతా చేసిన ప్రచారం ఇది. నిజానికి అలా విసిరేయడం �
ధరణి పోర్టల్ను మరింత పటిష్టం చేసేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలన్న దానిపై అధ్యయనం చేస్తున్నట్టు ధరణి పునర్నిర్మాణ కమిటీ పేర్కొంది. ప్రజలు ఇబ్బందులు పడకుండా సాఫ్ట్వేర్తోపాటు చట్టాల్లో ఎలాంటి మార్పుచ
ధరణి పోర్టల్పై అధ్యయనానికి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ రెండోసారి బుధవారం సచివాలయంలో సమావేశమైంది. ఈ సందర్భంగా రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, సీసీఎల్ఏ నవీన్మిట్టల్ ధరణి పోర్టల్పై కమిటీకి సమగ�
భూ సంబంధిత అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ గురువారం సచివాలయంలో తొలిసారి సమావేశమైంది. కమిటీ సభ్యులు కోదండరెడ్డి, సునీల్కుమార్, రేమండ్పీటర్, మధుసూదన్, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి, సీసీఎల�