ధరణి నిలిపివేత దిశగా కొత్త ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తున్నది. ఇప్పటికే ధరణికి ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చే భూమాత పేరు మార్పిడితోపాటు ధరణిలో మాడ్యూ ల్స్ మార్పిడిపై సాంకేతిక బృందం కసరత్తు �
Dharani | రాష్ట్రంలో ‘ధరణి’ పోర్టల్ సేవలను ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసినట్టు తెలిసింది. రిజిస్ట్రేషన్లు మినహా ఇతర సేవలన్నింటినీ ఆపేయాలంటూ రెవెన్యూ శాఖ నుంచి అధికారులకు మౌఖిక ఆదేశాలు వెళ్లినట్టు సమా�
రెవిన్యూ సమస్యలు త్వరితగతిన పరిషరించాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ ఆదేశించారు. యంత్రాంగమంతా ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు. ధరణి, రిజిస్ట్రేషన్లు, భూసేకరణ, బల్ సమస్యలు తదితర అంశ�
జిల్లాలో ధరణి పోర్టల్లో జరిగిన అక్రమాలు మళ్లీ పునరావృతం కాకుండా అధికారులు అప్రమత్తమయ్యారు. పోర్టల్లో పరిశీలనలో ఉన్న 35 వేలకు పైగా పెండింగ్ దరఖాస్తులన్నింటినీ పునఃపరిశీలించాలని తహసీల్దార్లకు తిరిగ�
రేవంత్రెడ్డి నాయకత్వంలో రెవెన్యూ పాలన ప్రజలకు మరింత చేరువ అవుతున్నదని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) నే తలు ఆశాభావం వ్యక్తం చేశారు.
CM Revanth Reddy | రాష్ట్రంలో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం అవసరమైన మార్గదర్శకాలను ప్రతిపాదించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ధరణి పనితీరు, భూ సంబంధి�
కాంగ్రెస్సోళ్లుగాని, బీజేపోళ్లుగాని ఏనాడన్న రైతులను పట్టించుకున్నరా? సాగునీళ్లు, పెట్టుబడి సాయం ఇయ్యాలన్న ఆలోచన చేసిన్రా..? ఏండ్లకేండ్లు పాలించిన కాంగ్రెస్, కరెంటన్న ఇచ్చిందా? నీళ్లు లేక భూములన్ని పడా�
గతంలో భూములు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే మధ్యవర్తులను ఆశ్రయించాల్సి వచ్చేది. దళారులు చెప్పినంత ఖర్చు భరించి పని చేయించుకోవాల్సి ఉంటుండె. తెలంగాణ ప్రభుత్వం ధరణి తీసుకరావడంతో రైతులకు చాలా తిప్పలు త�
కాంగ్రెసోళ్ల మాటలు వింటున్న రైతులు భయబ్రాంతులకు గురవుతున్నారు. 2014కు ముందున్న పరిస్థితులను గుర్తు చేసుకుంటూ దిగులు చెందుతున్నారు. కాంగ్రెస్ హయాంలో ఒక వైపు సక్రమంగా సాగునీరు లేక, కరెంటు సరిగ్గా రాక..
తొమ్మిదిన్నరేండ్లు ఎంతో కష్టపడి రాష్ట్రంలో నిర్మించుకున్న వ్యవస్థ ఒక్కసారిగా కుప్పకూలుతది. బంగారు తెలంగాణ దిశగా పడుతున్న అడుగులు ఆగిపోయే ప్రమాదం ఉన్నది. కాంగ్రెస్ విధానాలు ప్రగతికి వినాశకాలుగా మారన
మెదక్ జిల్లా పూర్తిగా వ్యవసాయాధారిత జిల్లా. ఎక్కువ మంది ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఏడాదిలో రెండు పంటలు వానకాలం, యాసంగి సాగు చేసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు కరెంట్ సరిగ్గా �
పదేండ్ల క్రితం కాంగ్రెస్ పాలనలో పడిన కష్టాలు చాలు. సరైన కరెంటు లేక వేసిన పంటలు వేసినట్లే మా కండ్ల ముందే ఎండిపోయాయి. సాగు కోసం చేసిన అప్పులు తీరక చనిపోయిన రైతులు ఇంకా గుర్తుకున్నరు. ఒకరి భూములు మరొకరి పేర�