పోడు పట్టాల పంపిణీతో గిరిజన గూడేల్లో పండుగ వాతావరణం కనిపిస్తున్నది. గిరిజనులు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు గ్రామగ్రామానికి వెళ్లి అర్హులందరికీ పట్టాల�
ఆయిల్పాం మొక్కలు ఈత, కొబ్బరి చెట్లను పోలి ఉంటాయి. ఇది పామే కుటుంబానికి చెందిన మొక్క. ఇందులో దేశీ రకం చెట్టు 15 మీటర్ల ఎత్తు, సంకరజాతి (హైబ్రిడ్) చెట్టు 4-5 మీటర్ల ఎత్తు పెరుగుతుంది.
ఏ కాలువ అయినా ప్రాజెక్టు నుంచి నీళ్లిస్తేనే పారుతుంది. కానీ, వరదకాలువ మాత్రం అందుకు భిన్నంగా.. దిగువకు వెళ్లకుండా ఎగువన ఉన్న ప్రాజెక్టుకే గోదావరి జలాలను తీసుకెళ్తున్నది.
రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వానికి రుణపడి ఉండాలని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. శుక్రవారం ఆయన మండల కేంద్రంలోని రైతు వేదికలో ఎంపీపీ ధనావత్ బాలాజీనాయక్తో కలిసి పోడు పట్టాలు పంపిణీ చేశ�
గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజలు అవగాహన లోపంతో పిడుగుపాటుకు గురై ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. పిడుగుపాటుకు గురి కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు అవగాహన కల్పించక పోవడంతో ప్రతి ఏటా జిల్లాలోని �
Agriculture | పాలిహౌజ్ సిరుల పంట కురుపిస్తున్నది. ప్రభుత్వ సాయంతో రైతన్నలు ఆర్థికంగా ఎదుగుతున్నారు. పూల సాగుతో మంచిగా లాభాలను ఆర్జిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల పరిధిలోని కొత్తగూడ తదితర గ్రామాల�
Telangana | అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా నిలిచింది. నష్టపోయిన పంటలకు రూ.304.61 కోట్ల పరిహారాన్ని విడుదల చేసింది. ఈ మేరకు విపత్తుల నిర్వహణ విభాగం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో కురిసిన అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం 5.8 కోట్ల పరిహారం విడుదల చేసింది. దేశంలో మరే రాష్ట్రంలో లేనివిధంగా ఎకరాకు రూ.10వేల పరిహారం ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆ
విద్యార్థులతోపాటు అన్ని రంగాల్లో ఉన్నవారిలోని సృజనాత్మకత, ఆలోచనలను వెలికితీయాలన్న సంకల్పంతో నూతన విధానానికి ప్రభుత్వం ఐ దేండ్ల కిందట శ్రీకారం చుట్టింది. చదువుకున్న వారితోపాటు చదువులేని వారిని ప్రో త�
తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో పాలీహౌజ్తో పూలను సాగు చేస్తున్న రైతులు వారు పండిస్తున్న పూలను ఇతర రాష్ర్టాలకు ఎగుమతి చేస్తున్నారు. తోటలో పండించిన పూలను కూలీలు సేకరించి ఓ గదిలో భద్రపరుస్తారు.
పోడు భూములకు పట్టాలు ఇవ్వడం ద్వారా ఆదివాసీ, గిరిజ రైతుల చిరకాల కోరిక నెరవేరిందని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. నిర్మల్ జిల్లా దస్తురాబాద్లోని రైతు వేదికలో గురువారం 426 మంది లబ్ధిదారులకు పోడు �
Sericulture | పట్టు పురుగుల పెంపకం సిరులు కురిపిస్తున్నది. తక్కువ సమయంలోనే అధికంగా ఆదాయం సమకూరుతున్నది. రెండు ఎకరాల్లో సాగు చేస్తే ఏడాదికి 5 నుంచి 8 పంటలు తీయొచ్చు.