ధరల నిర్ణాయక కమిషన్ (సీఏసీపీ)ను రద్దు చేసి దాని స్థానంలో ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయాలని దక్షిణ భారత రైతు సంఘాల సమాఖ్య అధ్యక్షుడు కోటపాటి నర్సింహనాయుడు డిమాండ్ చేశారు.
వ్యవసాయ రంగంలో ధరణి పోర్టల్ ఓ సాంకేతిక విప్లవం. అన్నదాతకు కొండంత ధీమా. భూ బకాసురుల కోరలు పీకిన ఆయుధం. అవినీతి, అక్రమాలకు చరమగీతం. పక్కాగా పారదర్శకమైన సేవలు. ఇదీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ
భూ సమస్యల శాశ్వత పరిష్కారం, సత్వర రిజిస్ట్రేషన్ సేవల కోసం రాష్ట్ర సర్కారు తీసుకొచ్చిన ధరణి పోర్టల్ రైతాంగానికి కొండంత ధైర్యాన్నిస్తున్నది. దశాబ్దాల పాటు చెప్పులరిగేలా తిరిగినా కానీ సమస్యలను క్షణాల్�
‘నిమ్జ్'లో పరిశ్రమల ఏర్పాటుకు అన్ని మౌలిక సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. ప్రధానంగా రవాణా వ్యవస్థపై దృష్టి పెట్టిన సర్కారు రహదారుల అభివృద్ధికి చర్యలు వేగవంతం చేసింది.
రైతు ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో నిర్మించిన రైతు వేదికలు రైతులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. పంటల సాగుపై మండల వ్యవసాయ శాఖ అధికారులు రైతులను ఎప్పటికప్పుడు సాగుకు సన్నద్ధం చేసేందుక�
ప్రకృతి వైపరీత్యాల నుంచి రైతాంగాన్ని కాపాడుకునేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు పంటల సాగు నిర్ణయం తీసుకున్నారని, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ మహాయజ్ఞంలో భాగస్వాములు కావాలని రాష్ట్ర విద్యుత్
గిరిజన రైతుల కల సాకారం కాబోతున్నది. పోడు సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. ఏళ్లుగా పట్టాల కోసం ఎదురుచూస్తున్న పోడురైతులకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు అందించింది.
ధరణి డిజిటలైజేషన్ కావడంతో అవినీతికి చెక్ పడింది. యజమాని ఆధార్ కార్డు ఆధారంగానే దస్ర్తాల్లో మార్పులు చేస్తున్నారు. అక్రమంగా భూ యాజమాన్య హక్కులకు ఆస్కారం ఉండదు. యజమాని వేలి ముద్రలతోనే ఫైల్ ఓపెన్ అవు�
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణితో భూ రికార్డులు భద్రంగా ఉన్నాయి. ధరణి వచ్చిన తర్వాత అందరిలోనూ ధైర్యం వచ్చింది. సత్వర సేవలు అందించేందుకు ధరణి పోర్టల్ను ప్రారంభించి రైతులకు సంబంధించిన వివరాలను అందుబ
ముప్పై ఏండ్ల క్రితం అదృశ్యమైన వ్యక్తి రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట డేకేర్ సెంటర్లో ప్రత్యక్షమయ్యాడు. సమాచారం అందుకున్న ఆయన అక్క తన పిల్లలు, అల్లుండ్లతో కలిసి శుక్రవారం కలుసుకొని భావోద్వేగ�
గొల్ల, కుర్మల అభ్యున్నతికి కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. వారు ఆర్థికాభివృద్ధి సాధించాలనే ఉద్దేశంతో సబ్సిడీపై గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిం
వ్యవసాయాభివృద్ధి, రైతు సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నాసిరకం విత్తనాలకు చెక్ పెడుతూ తాజాగా నిర్ణయం తీసుకుంది. ప్రతి విత్తన సంచిపై క్యూఆర్ (క్విక్ రెస్పాన్స్) కోడ్ ముద్ర�
ఎఫ్ఏక్యూ నిబంధనల ప్రకారం ఉన్న ధాన్యం లో తరుగు పేరుతో ఒక్క గింజ కోత పెట్టినా ఉపేక్షించేది లేదని, ఆ మిల్లర్లపై చర్యలు తప్పవని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ హెచ్చరించారు.