వరంగల్ జిల్లాలో రైతుల నుంచి మక్కలను కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయని మార్క్ఫెడ్ సంస్థ జిల్లా మేనేజర్ మహేశ్ వెల్లడించారు. సోమవారం లేదా మంగళవారం కొనుగోళ్లు ప్రారంభించ�
అకాల వర్షాలు రైతన్నను ఆగం చేస్తున్నాయి. ఆదివారం ఈదురుగాలులు, వడగండ్లతో కూడిన భారీ వర్షానికి పంటలు దెబ్బతిన్నాయి. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్దయింది. వడగండ్ల కారణంగా వరిచేళ్లలో ధాన్యం రాలిప�
రైతు సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్, సంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి అన్నారు. శనివారం పుల్కల్ మండలంలోని మిన్పూర్ గ్రామంలో ఏర్పాటు చే�
వరిధాన్యంతోపాటు మక్కలనూ మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు వికారాబాద్ జిల్లా అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. యాసంగిలో జిల్లావ్యాప్తంగా 6,780 ఎకరాల
మక్కల కొనుగోళ్ల కోసం హనుమకొండ జిల్లాలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రైతులు మండల పరిధి దాటకుండా మక్కలు అమ్ముకునేలా సెంటర్లను ప్రతిపాదించారు. రూ.1,962 మద్దతు ధర చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.
‘అకాల వర్షంతో పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకుంటాం. ప్రతి ఎకరాకు 10 వేల చొప్పున పరిహారం అందిస్తాం’ అని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు భరోసా ఇచ్చారు. శుక్రవారం హైదరాబాద్ నుం స్
రాష్ట్ర సర్కారు మరోసారి రైతుల పక్షపాతిగా రుజువుచేసుకున్నది. అకాల వర్షాలతో పంటలు దెబ్బతిని దుఃఖంలో ఉన్న మక్క రైతులను ఆదుకునేందుకు ముందుకు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం సహకరించకున్నా యాసంగిలో పండిన మక్కలు
రైతుల నుంచి యాసంగి మక్కలను కొనుగోలు చేసేందుకు అధికారులు రంగంలోకి దిగారు. వరంగల్ జిల్లాలో 20 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించారు. పీఏసీఎస్ల ద్వారా వీటిని నిర్వహించనున్నారు.
వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని నారక్కపేట గ్రామానికి చెందిన గటికె శ్రీనివాస్ అనే రైతు రెండెకరాల భూమిలో శ్రీగంధం సాగు చేశాడు. అలాగే గుండ్లపహాడ్ గ్రామానికి చెందిన నాగిరెడ్డి శ్రీనివాస్రెడ్డి తన�
మక్కల కొనుగోలు కేంద్రాలతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని రైతు ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు శేర్ నర్సారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన జగిత్యాల జిల్లా మెట్పల్లిలో మీడియాతో మాట్లాడారు.
వానకాలం, యాసంగి పంటల తర్వాత తిరిగి వర్షాకాలం వచ్చే వరకు చాలా మంది రైతులు అవగాహన లేక భూమిని దున్నకుండా అలాగే వదిలేస్తారు. దీంతో కలుపు మొక్కలు పెరిగి భూమిలోని నీటిని, పోషకపదార్థాలను గ్రహించి భూమికి సత్తువ (
రాష్ట్ర సర్కారు మక్క రైతుకు మద్దతు ప్రకటించింది. రూ.1,962 గిట్టుబాటు ధరతో కొంటామని తెలిపింది. ఈ మేరకు గురువారం హైదరాబాద్లో జరిగిన రాష్ట్ర ప్రతినిధుల సభకు వెళ్లిన మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, ఎమ్మెల్యే �
మారుతున్న కాలానికి అనుగుణంగా రైతులు వరి పంటనే కాకుండా తీగ జాతి పంటలను కూడా సాగు చేసి అధిక దిగుబడులను సాధించొచ్చని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. ప్రభుత్వం వరికి ప్రత్యామ్నాయంగా ఉద్యానవన పంటలతోపాటు �