మాటతప్పని మహానేత, రైతుబాంధవుడు కేసీఆర్ అని రైతులు, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నేతలు అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ఖజానాపై భారం పడినా రైతు రుణమాఫీకి పూనుకున్నారని వారు అన్నా రు. కేసీఆర్ రైతు రుణ�
రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ అని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, ఎంపీపీ చిలుక రవీందర్, మున్సిపల్ చైర్పర్సన్ గుర్రం నీరజ, సింగిల్ విండో చైర్మన్ వెల్మ మల్లారెడ్డి, మినుపాల త�
కర్షకలోకం ఆనందంలో మునిగితేలుతున్నది. రుణమాఫీ ప్రకటనతో ధూంధాం చేసుకుంటున్నది. లక్షలోపు రుణం మాఫీకి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేయడం, ఈ ప్రక్రియ వెనువెంటే ప్రారంభం కావడంతో సంబురాలతో హోరెత్తిస్తు�
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా లక్ష రూపాయల లోపు రుణాలు తీసుకున్న రైతులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. 2018 ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ రైతుల గురించి ఆలోచన చేస్తూ లక్ష రూపాయల వరకు రుణమాఫీ పథకాన్ని ప్రకటించి�
Crop Loan | ‘కేసీఆర్ చెప్పారంటే.. చేస్తారంతే..! కొంచెం ఆలస్యమవుతుండొచ్చుగానీ చెప్పిన పని, ఇచ్చిన హామీ నెరవేర్చడం మాత్రం ఖాయం’.. ఇదీ సీఎం కేసీఆర్ను లోతుగా చదివిన వాళ్లు చెప్పే మాట. ఇందుకు ఇప్పటివరకు చాలా ఉదాహరణల�
సర్కారు.. ఆరుగాలం శ్రమించే అన్నదాతలకు అండగా ఉంటానంది. పంటల సాగుకు రైతుబంధు ద్వారా పెట్టుబడి సాయం అందిస్తోంది.. రైతుబీమాతో రైతు కుటుంబాలకు భరోసా కల్పిస్తోంది.. రాయితీపై పనిముట్లు అందిస్తూ సాగు సంబురమయ్యే�
రైతన్నల పాలిట సీఎం కేసీఆర్ ఆపద్బాంధవుడు. వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసి రైతును రాజు చేసేందుకు అహర్నిశలు
శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో కర్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన రుణమాఫీని ప్రకటించి తీపి కబుర�
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో వానకాలం సీజన్లో పంటల సాగులో అనుసరించాల్సిన యాజమాన్య పద్ధతులపై ప్రొఫెసర్ జయశంకర్ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు రైతులకు పలు సూచనలు చేశా�
రైతుల శ్రేయస్సు కోసం పరితపిస్తున్న కేసీఆర్ ప్రభుత్వం తాజాగా అన్నదాతలకు మరో శుభవార్త చెప్పింది. అప్పుల ఊబిలో చిక్కుకున్న అన్నదాతలకు ఇప్పటికే రైతుబంధు వంటి పథకాల ద్వారా అండగా ఉంటున్న ప్రభుత్వం.. రైతులక�
మహారాష్ట్రలో విద్యుత్తు చార్జీల పెంపుపై ప్రజలు, రైతులు భగ్గుమంటున్నారు. విద్యుత్ పంపిణీ వ్యవస్థను ప్రైవేటు కంపెనీ చేతుల్లో పెట్టిన పాలకుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనల బాట పట్టారు. భీవండ�
రాష్ట్రంలో రైతు రుణమాఫీని గురువారం నుంచి పునఃప్రారంభించడాన్ని హర్షిస్తూ బుధవారం రాత్రి జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలోని కొల్వాయి గ్రామంలో బీఆర్ఎస్ మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు పటాకుల
నిర్మల్ జిల్లాలో 65 ఏండ్ల క్రితం నిర్మించిన కడెం నారాయణ ప్రాజెక్టుకు కొత్త స్పిల్వేను నిర్మించాలని సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ కమిటీ సిఫారసు చేసింది. ఆ డ్యామ్ రక్షణకు చేపట్టాల్సిన చర్యలపై పలు ప్రతిపాదల�
సమైక్య పాలనలో నిర్లక్ష్యానికి గురైన సాగునీటిరంగానికి స్వరాష్ట్రంలో కేసీఆర్ సర్కారు పెద్దపీట వేస్తున్నది. తలాపున గోదావరి ఉన్నా బీడువారిన భూములకు ఎత్తిపోతల ద్వారా జీవం పోస్తున్నది. ఈ క్రమంలోనే తాజాగా �
రాష్ట్రంలో 20 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో వానకాలం సీజన్లో సాగుచేసిన పంటల్లో అనుసరించాల్సిన యాజమాన్య పద్ధ్దతులపై ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం రైతులకు పలు సూచనలు జ�
భవిష్యత్తులో భారీ వర్షాలు, వరదలు, ఇతర విపత్తులను మరింత సమర్థంగా ఎదుర్కోవడంతోపాటు వాటి ప్రభావ తీవ్రతను తగ్గించేందుకు జిల్లాలవారీగా శాశ్వత ప్రణాళికలను రూపొందించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించిం�