రెండు రోజులుగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న గాలివాన రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నది. బలమైన గాలులతో పాటు వడగండ్లు పడుతుండడంతో చేతి కొచ్చిన పంట దెబ్బతింటున్నది. కళ్లాల్లో ఉన్న ధాన్యం తడిస
యాసంగి సీజన్లో అకాల వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులకు నష్ట పరిహారాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. మెదక్ జిల్లాలోని ఆయా మండలాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. కలెక్టర్ రాజర్షి షా వ్యవసాయ, ఉధ్యానవన శాఖ అధిక
అన్నదాతలు అధైర్యపడొద్దని, ప్రతి ధాన్యపు గింజనూ కొనుగోలు చేస్తామని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ భరోసా ఇచ్చారు. కాగా, మండలంలో శనివారం సాయంత్రం కురిసిన వడగండ్ల వానతో సుమారు 2200 ఎకరాల్లో వరి, 50 ఎకరాల్లో మక, 200 ఎకరా�
మహిళలు అన్ని రంగాల్లో ఆర్థిక ప్రగతి సాధించాలనే సంకల్పంతో ప్రభుత్వం పలు చర్యలు చేపడుతున్నది. వారి అభ్యున్నతికి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టింది. మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకొన�
చేర్యాల ప్రాంత రైతులకు ఏటా వడగండ్లు కడగండ్లను మిగులుస్తున్నాయి. సకాలంలో రైతుబంధు కింద పెట్టుబడి, ఉచిత కరెంటు వస్తుండడంతో రైతులు తమకున్న వ్యవసాయ భూములే కాకుండా ఇతర ప్రాంతాల్లో ఉన్న వ్యవసాయ భూములు కౌలు త�
సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అని మరోసారి రుజువైంది. గత నెలలో కురిసిన అకాల వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా పంటలు దెబ్బతినగా, ఆయా ప్రాంతాల్లో పర్యటించిన సీఎం కేసీఆర్ నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10వేల చొప్పున �
గత మార్చిలో కురిసిన అకాల వర్షాలు రైతులను నష్టపరిచాయి. వాతావరణంలో వచ్చిన మార్పులు పంటలపై తీవ్ర ప్ర భావం చూపాయి. మబ్బులకు తెగుళ్లు వచ్చా యి. వర్షం, వడగండ్ల వాన చేతికొచ్చిన పంట ను దెబ్బసింది. పూత, పొట్ట దశ, గొల�
ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు జనగామ జిల్లాలో కురిసిన వడగండ్ల వానతో జరిగిన నష్టాలను వెంటనే అంచనా వేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు శనివారం జిల్లా కలెక్టర్లు, సంబంధిత శాఖల అధ�
రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతిగింజను కొంటామని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. యాసంగి ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా సాగుతున్నాయని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం కొ�
మిర్చి మరింత మంటెక్కిస్తున్నది. భారీ వర్షాలతో పంట దిగుబడి తగ్గడంతో మార్కెట్లో ధర భారీగా పలుకుతున్నది. గతేడాది కిలో 150 నుంచి 200 ఉంటే, ఈ సారి 250 నుంచి 300 పెరిగింది. తొక్కుల సీజన్ కావడంతో పెరిగిన ధరలతో అదనపు భారం
జిల్లాలో శనివారం సా యంత్రం ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. మేడిపల్లి మండలంలోని వల్లంపల్లి, కల్వకోట, దమ్మన్నపేట, భీమారం మం డలంలోని మన్నెగూడెం, లింగంపేట, దేశాయిపేట, రాజలింగంపేట, గోవిం�
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షబీభత్సం సృష్టించింది. వడగండ్ల వానకు పంటలు దెబ్బతిన్నా యి. ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. పలుచోట్ల కురిసిన పిడుగుల వానకు ముగ్గురు మరణించగా, 20 గొర్రెలు మృత్యువాత పడ్డా యి.
రైతుబాంధవుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి మానవతా దృక్పథాన్ని చాటారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు అండగా నిలిచారు. వడగండ్లతో దెబ్బతిన్న పంటలను గత నెల 23న క్షేత్రస్థాయిలో పరిశీలించి, దేశ చరిత్రలో ఎక్క�
మరోసారి వరుణుడు ప్రతాపం చూపడంతో రైతులకు నష్టం వాటిల్లినట్లయింది. శుక్రవారం అర్ధరాత్రి కురిసిన అకాల వర్షం వల్ల చేతికి వచ్చిన పంటలు నేలపాలయ్యాయి. కొద్ది రోజులుగా అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడిపోతున్న జిల్లా
అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఆదేశాలు ప్రతి గింజా కొనుగోలు చేస్తామని ప్రకటన
ప్రభుత్వ పరంగా రైతన్నలను అన్ని రకాలుగా వెన్నుతట్టి ప్రోత్సహిస్తుంటే ప్రకృతి పరంగా అకాల వర్షాలు ఆందోళనకు గురి చ�