ఇటీవల వడగండ్ల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.151.46 కోట్ల ఆర్థిక సాయాన్ని మంజూరు చేసింది. ఈ మేరకు ప్రకృతి విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
యాసంగి సీజన్లో వరి పంటలు సమృద్ధిగా పండటంతో పశువుల మేతకు ఇబ్బంది లేకుండాపోయింది. గతంలో కొడవళ్లతో పంట కోయడంతో కొంత గడ్డి పొలాలకే పరిమితమయ్యేది. ఈ క్రమంలో వేసవి కాలంలో పశువులకు గడ్డి కొరత ఏర్పడేది. ప్రస్త�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ రైతు వ్యతిరేక వైఖరి మరోసారి బయటపడింది. అకాల వర్షాలు, వడగండ్ల వాన లాంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన గోధుమ పంటకు పరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాల్సింది పోయి, అందుకు విరుద్ధ
ఎవరూ ఊహించని రీతిలో ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు రైతులు మిర్చిపంటను తీసుకొచ్చారు. గడిచిన మూడు రోజులు మార్కెట్కు వరుస సెలవులు రావడంతో తిరిగి సోమవారం యార్డులో క్రయవిక్రయాలు పునఃప్రారంభమయ్యాయి. వరుస సెలవు�
దేశానికి అన్నంపెట్టే రైతన్నకు ఆపదొస్తే ప్రభు త్వం అన్నివిధాలా అండగా ఉంటుందని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. మండలంలోని కుచ్చర్కల్ గ్రామంలో రెండురోజుల కిందట కురిసిన వడగండ్ల వానకు దెబ్బతిన్న ఇ
గతంలో మిర్చి పంట సాగు చేయాలంటే రైతులు భయపడేవారు. పంట పండించడానికి నీరు ఉంటుందా.. చీడపీడలు ఆశించి పంటను దెబ్బతీస్తాయా.. తీరా పంట చేతకొచ్చే సమయానికి మద్దతు ధర ఉంటుందా..
కేంద్రం ఎఫ్సీఐని నిర్వీర్యం చేస్తున్నదని, రాష్ట్రంలో రైతులెవరూ అధైర్యపడాల్సిన పని లేదని, పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఆదివారం �
రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ప్రతి ధాన్యం గింజనూ కొంటామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. దేశంలో రెండు పంటలు కొంటున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు.
స్వల్ప కాలిక పంటలతోపాటు అధిక ఆదాయం వచ్చే మార్గాన్ని ఎంచుకున్నారు. కాయ, ఆకు కూరల సాగుతో చిన్న, సన్నకారు గిరిజన రైతులు ఆదాయం పొందుతున్నారు. మండలంలో ప్రధానంగా గిరిజన రైతులు అనాదిగా తమకున్న భూమిలో 5 నుంచి 10 కు�
మండల పరిధిలోని ముత్తాయిపల్లి గ్రామం మీదుగా పోచమ్మరాల్ గ్రామం పోచారం డ్యామ్ వరకు చేపడుతున్న ఎంన్ కెనాల్ పను లు పూర్తి కావస్తున్నాయి. ఎంఎన్, ఎఫ్ఎన్ కెనాల్ ఆధునీకరణ పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.50
మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలంలోని కిష్టంపేట గ్రామంలో 150 ఎకరాల్లో వరి సాగువుతోంది. అంతర పంటగా బీర వేశారు. నాట్లు వేసిన వారం తర్వాత బీర విత్తనాలను పొలం గట్ల పక్కన నాటుతారు. 20 రోజుల్లో తీగలు వస్తాయి. వీటికి
పత్తి ధర పెరుగు తుండడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవు తున్న ది. పత్తి పంటకు ఆశించిన స్థాయిలో గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు అప్పట్లో విక్రయించ లేదు. పత్తి ధర రోజుకింత పెరుగుతుండడంతో అన్నదాతల్లో ఆశలు చిగురి
కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకానికి వ్యవసాయాన్ని అనుసంధానం చేసే దాకా ఉత్తర యుద్ధం ఆగదని ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామీనాయక్ హెచ్చరించారు.
గత ప్రభుత్వాలు వ్యవసాయాన్ని దండగ చేసిన కారణంగా ఉన్న పొలాలను కౌలుకు ఇచ్చి ఉపాధి కోసం వలస పోయిన రైతులందరూ క్రమంగా మళ్లీ ఊళ్లకు చేరుకున్నారు. సాగు రంగానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తూ వ్యవసాయాన్ని పండుగ