ఎండనకా వాననకా.. రోడ్ల పక్కనే విశ్రాంతి తీసుకుంటూ.. కాళ్లు పొక్కినా లెక్కచేయకుండా లక్ష్య సాధన కోసం కదం తొక్కిన మహారాష్ట్ర రైతుల పాదయాత్ర శుక్రవారం థాణె చేరుకున్నది.
మర్పల్లి, మోమిన్పేట మండలాల్లోని 13 గ్రామాల్లో సుమారు 2వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు.
వడగండ్లతో నష్ట పోయిన బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మండలంలోని మంథన్గౌరెల్లి గ్రామంలో ఊరంతా తిరిగి వడగళ్ల వానతో నష్టపోయిన ప్రతి ఇల్లు, వ్యవసాయ పంటలు, క�
మర్పల్లి, మోమిన్పేట మండలాల్లోని 13 గ్రామాల్లో సుమారు 2వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు.
Minister Niranjan Reddy | అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. వికారాబాద్ జిల్లాలోని మర్పల్లి, మోమిన్పేట మండలాల్లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ర�
Agriculture | అడవి పందులు, కోతుల బారి నుంచి పంట పొలాలకు రక్షణ కల్పించేందుకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ యూనివర్సిటీలో భాగమైన అఖిల భారత సకశేరుక చీడల యాజమాన్య విభాగం ప్రత్యేకంగా ‘జీవ ఆర్తనాద’ యంత్
నాగమడుగు లిఫ్ట్ ఇరిగేషన్ శంకుస్థాపన చేసి మంత్రి కేటీఆర్ జుక్కల్ నియోజకవర్గ రైతుల కోరికను తీర్చారని ఎమ్మెల్యే హన్మంత్షిండే అన్నారు. పిట్లం బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. రెండేండ్లు కరోనాతో నష్టం జరి�
రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని దేశ రైతులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మోసం చేయగా.. ఇప్పుడు నమ్మి ఓటేసిన గుజరాతీ రైతులనూ ఆ రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం మోసం చేస్తున్నది. రైతులకు పగటి పూట కరెంట్ ఇవ్వాలంటే �
పల్లెల్లో కల్లాలన్నీ ఎరుపెక్కాయి.. ఎక్కడ చూసినా ఎర్రబంగారం గుట్టలుగా దర్శనమిస్తున్నది.. ఈ ఏడాది ఖమ్మం జిల్లాలో 70 వేల ఎకరాల్లో రైతులు మిర్చి సాగు చేశారు.
వ్యవసాయోత్పత్తులకు గిట్టుబాటు ధర లేక ఒకవైపు రైతన్న రోడ్డెక్కి నిరసనలు వ్యక్తం చేస్తున్నాడు. పెట్టుబడి వ్యయం పెరిగినా .. తగిన ఎమ్మెస్పీ ప్రకటించని కేంద్ర సర్కారుపై నిప్పులు చెరుగుతున్నాడు.
సూర్యాపేట మండలంలోని సింగిరెడ్డి పాలెం, తాళ్లఖమ్మంపహాడ్ గ్రామాలకు మూసీ 36వ డిస్ట్రిబ్యూటరీ కాల్వకు అనుసంధానంగా మైనర్ కాల్వ ఉన్నది. గతంలో కాల్వ మీదుగా రోడ్డును వేసే క్రమంలో గూనల లెవల్ను కాంట్రాక్టర్ల�
తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం మోటర్ను మంగళవారం అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహాం ఆన్చేసి రైతులకు సాగునీరు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు సాగునీటికి ఇబ్బందులు పడొద్దన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నా�