నిర్మల్ జిల్లా కడెం మండలకేంద్రంలో 2011లో ప్రారంభమైన పాలశీతలీకరణ కేంద్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నది. 3 వేల లీటర్ల సా మర్థ్యం కలిగిన ఈ పాల కేంద్రం తొలుత 200 లీటర్లతో ప్రారంభమై,
దామెర.. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని ఒక ఊరు. 1400 గడపలు. కొన్నేండ్ల కిందటి వరకు ఈ ఊరు కరువుకు మారుపేరు. నక్సలైట్లు, పోలీసుల మధ్య నలిగి 23 మంది యువకులను కోల్పోయింది.
తెలంగాణ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వమని మరోసారి నిరూపితమైంది. దేశంలో ఒక్కో రైతు కుటుంబంపై అత్యధికంగా ఖర్చు చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. దేశంలో మరే ఇతర రాష్ట్రంలో లేని విధంగా
పాడి రైతు ఆర్థిక బలోపేతమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పశు సంపద పెంపునకు ‘కృషి కళ్యాణ్ అభియాన్' (జాతీయ కృత్రిమ గర్భధారణ) కార్యక్రమం అమలు చేస్తున్నది.
అసైన్డ్ భూములు సాగు చేసుకుంటున్న తమకు పట్టా పాసు పుస్తకాలు ఇప్పించాలని కొత్తూరు, బొంరాస్పేట గ్రామాలకు చెందిన రైతులు సోమవారం ప్రజావాణిలో తహసీల్దార్ షర్మిలకు వినతి పత్రాలు అందజేశారు.
ప్రతి పంట సాగుకు విత్తనమే మూలం. ఆ విత్తనాల ఉత్పత్తిలో తెలంగాణ గణనీయ పురోగతి సాధించింది. ఒకప్పుడు కొన్ని మండలాలకే పరిమితమైన విత్తన పంటల సాగు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించింది.
రైతులు వినియోగించే విత్తనాలను ప్రభుత్వమే విక్రయించాలని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం అసెంబ్లీ సమావేశాల్లో రైతుల సమస్యలను ప్రస్తావించారు.
ఏజెన్సీలో సంప్రదాయ పద్ధతుల్లో సాగు చేస్తున్న చిరుధాన్యాలకు మంచి గిరాకీ ఉంది. గిరిజనులు కొండలు, గుట్టలను చదును చేసి వాటిలో జొన్నలు, సజ్జలు, సామలు, రాగి, కందులు, బొబ్బర్లు, మినుము, పెసర, గో ధుమ, శనగ వంటి పంటలను �
రంగారెడ్డిజిల్లా, ఇబ్రహీంపట్నం మండలంలోని శేరిగూడ గ్రామానికి చెందిన మొద్దు అంజిరెడ్డి కూరగాయల సాగులో మంచి దిట్ట, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు గడిస్తూ ఈ ప్రాంత రైతులకు ఆయన ఆదర్శంగా నిలిచారు.
ఏండ్లుగా పోడు భూములను సాగు చేసుకుంటున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో తాతల నుంచి సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు రాక, ఎలాంటి పథకాలకు నోచుకోలేదు.
ఎకరా, రెండు ఎకరాల భూమిలో 30 రకాల పంటలు పండిస్తున్న పేద మహిళలు దేశానికి ఆదర్శమని పలువురు అభిప్రాయ పడ్డారు. 23వ పాత పంటల జాతరను డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ వారు శనివారం ఝరాసంగం మండలంలోని మాచున్నూర్లో ముగి�
రాష్ట్రంలో చేపల పెంపకాన్ని పోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. దేశంలో సబ్సిడీమీద రోయ్య పిల్లలను ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు.