రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయరంగం చోదక శక్తిగా మారింది. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లతో పోల్చితే రాష్ట్ర ఆదాయంలో వ్యవసాయరంగం వాటా ఏకంగా 136 శాతం పెరిగినట్టు సామాజిక, ఆర్థిక నివేదిక వెల్లడించింది.
ప్రజల నుంచి అందిన సమస్యల సత్వర పరిషారానికి ప్రత్యేక చొరవ చూపాలని కలెక్టర్ వీపీ గౌతమ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయ సమావేశ మందిరం
రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని నమ్మిన సీఎం కేసీఆర్.. రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు.
కాళేశ్వర గంగ మన వ్యవసాయ భూముల వైపు సాగుతున్నది.. మన పంట పొలాల్లో సాగు విస్తీర్ణం పెరుగుతున్నది. కాళేశ్వర ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలతో సిద్దిపేట జిల్లాలోని చెరువులు, కుంటలను మూడేళ్లుగా నింపుతున్నారు.
గజ్వేల్ మండలం కొడకండ్ల వద్దనున్న కొండపోచమ్మ ప్రాజెక్టు కాలువ ద్వారా కాళేశ్వర గోదావరి జలాలను ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి శుక్రవారం వదలడంతో కూడ వెల్లిలోకి నీటి ప్రవాహం ఒక్క రోజులోనే చేరుకున్నది.
వ్యవసాయం దండుగ అనే స్థాయి నుంచి పండుగ అనే స్థాయికి తెచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. రైతులకు కావాల్సిన అన్ని వసతులు కల్పిస్తుండడంతో సాగు పనులు సాఫీగా సాగుతున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఫార్మాసిటీ ఏర్పాటుకు భూములు ఇచ్చిన రైతుల త్యాగాలు వెలకట్టలేనివని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మండల పరిధిలోని అన్నోజిగూడ, ఆకులమైల
కూలీల కడుపు నింపే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి గ్రామీణ హామీ పథకం (ఎంఎన్ఆర్ఈజీఏ)పై కేంద్రం కక్ష సాధింపునకు దిగింది. గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదలను ఆదుకోవడంలో ఈ పథకం కీలక భూమిక పోషిస్తున్నది.
రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయన్న దుష్ప్రచారానికి కేంద్ర ప్రభుత్వం తెరదించింది. గతంతో పోలిస్తే తెలంగాణలో అన్నదాతల ఆత్మహత్యలు చాలా మేరకు తగ్గాయని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ శ�
ఖానాపూర్ గోదావరి పరీవాహక ప్రాంతం, సదర్మాట్ ప్రధాన కాలువ కింద రైతులు యాసంగి వరి నాట్లు జోరుగా సాగిస్తున్నారు. ఖానాపూర్, కడెం మండలాల జీవనాధారమైన సదర్మాట్ ప్రధాన కాలువకు ప్రజాప్రతినిధులు
సంక్షేమం-అభివృద్ధి జోడుగుర్రాలుగా రాష్ట్రం ప్రగతి పథంలో పయనిస్తున్నదని గవర్నర్ తమిళిసై అన్నారు. యాదాద్రి ఆలయ పునర్ నిర్మాణం ఒక చారిత్రక అద్భుతమని అన్నారు. అంతర్జాతీయ ప్రమాణాతో నూతన సచివాలయాన్ని నిర్�
దేశీ రకం మిర్చి రైతన్నకు సిరులు కురిపిస్తున్నది. ఈ ఏడాది ఆరంభం నుంచే రికార్డు స్థాయి ధరలు నమోదవుతున్నాయి. జనవరిలో వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో క్వింటాల్కు రూ.81వేలు పలికింది.