గుళాంబ గద్వాల జిల్లాలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. రైతులు పండించి ధాన్యానికి మద్దతు ధర ఇచ్చి రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగ
సాగునీటి వనరులు పుష్కలంగా ఉండడంతో ఇప్పటికే నిర్మల్ జిల్లాలోని చాలా చోట్ల రైతులు యాసంగి పంటలు సాగు చేశారు. ఈ సీజన్లో 85 వేల ఎకరాల్లో వరి సాగవుతుందని అధికారులు అంచనా వేయగా, ఇప్పటి వరకు 50 వేల ఎకరాల్లో నాట్ల�
తెలంగాణ రాష్ర్టానికి ఒక్కరోజే మూడు ప్రశంసలు వచ్చాయి. మొదటిది రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆరోగ్య సంరక్షణ చర్యలు బాగున్నాయని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ప్రశంసించింది.
ఇంతలో ఎంత మార్పు! ఒకప్పుడు తెలంగాణలో పంట పండాలంటే ఆంధ్రప్రదేశ్ నుంచి విత్తనాలు రావాల్సిన పరిస్థితి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. తెలంగాణ నుంచే ఏపీకి విత్తనాలు సరఫరా అవుతున్నాయి.
ఆరు నెలల్లో మార్కండేయ రిజర్వాయర్ను పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామని, లేకుంటే ఎన్నికల్లో పోటీ చేయనని నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి స్పష్టంచేశారు.