వర్షాలు సమృద్ధిగా కురిసి.. భూగర్భజలాలు పెరిగిపోవటంతో బోరుబావుల ద్వారా వ్యవసాయానికి పుష్కలంగా నీరు అందుతున్నది. ఈ పరిస్థితిలో రైతులు ఎక్కువశాతం వరిసాగుపైనే దృష్టి సారించారు.
గురుగ్రామ్ కేంద్రంగా పనిచేసే విన్గ్రీన్ ఫార్మ్స్ వ్యవస్థాపకురాలు అంజు శ్రీవాస్తవ. ఈ సంస్థ చిప్స్, సాస్, బిస్కెట్స్ తదితర చిరుతిండ్లను ఆరోగ్యకరమైన దినుసులతో తయారుచేస్తుంది. విన్గ్రీన్స్కు సొ�
చలి ఎక్కువగా ఉన్నందున రైతులు వరి పంటలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏవో రాంనర్సయ్య సూచించారు. మంగళవారం ఆయన దమ్మన్నపేటలో వరి పంటను పరిశీలించి రైతులకు సూచనలు చేశారు.
రైతులు ఆయిల్పామ్ సాగువైపు దృష్టి సారించాలని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. చొప్పదండి మండలం చాకుంటలో అన్నదమ్ములు గుడిపాటి వెంకటరమణారెడ్డి, మల్లారెడ్డి ఆయిల్పామ్ సాగు చేపట్టగా సోమవారం ఎమ్
రైతుబంధు డబ్బులను పంట రుణానికి సర్దుబాటు చేయవద్దని బ్యాంకర్లను కరీంనగర్ కలెక్టర్ కర్ణన్ ఆదేశించారు. సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో 2022-23 సంవత్సరానికి సంబంధించి వ్యవసాయ, అనుబంధ రంగాలకు
గతంలో ఎవరూ చేయని విధంగా రైతుల ముంగిటనే రాష్ట్ర సర్కారు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సజావుగా సేకరించింది. జిల్లాలో 416 కేంద్రాల ద్వారా 90,083 మంది రైతుల నుంచి 3,62,479 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు
Minister Harish rao | రాష్ట్రంలో రైతులకు ఉచిత కరెంటు, పెట్టుబడి సాయంగా రైతుబంధు అందిస్తున్నామని మంత్రి హరీశ్ రావు అన్నారు. పెట్టుబడిసాయంగా రూ.65 వేల కోట్లు రైతుల ఖాతాలో జమచేసిన రైతు బాంధవుడు
ఆ ఊరి రైతులు కూరగాయల సాగుపై దృష్టిసారించి నిత్యం ఆదాయం పొందు తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలనే పండిస్తూ అధిక లాభాలు ఆర్జిస్తూ ఔరా అనిపిస్తున్నారు కామారెడ్డి జిల్లా నిజా
భూ నిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఆయన డిండి మండలం సింగరాజ్పల్లి రిజర్వా�
రైతుల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారని, ఎని మిదేండ్లలోనే అనేక పథకాల అమలుతో వ్యవసాయం పండుగలా మారి ప్రపంచానికి అన్నంపెట్టే స్థాయికి మన రైతులు ఎదిగారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సి�