CM KCR సీఎం కేసీఆర్.. రైతు బాంధవుడని మరోమారు నిరూపితమైంది. వడగండ్ల వానలతో పంట నష్టపోయి కష్టాల్లో ఉన్న రైతుల కన్నీటిని తుడిచారు. ‘అండగా నేనున్నా.. అధైర్యపడొద్దు’ అంటూ రైతులకు ముఖ్యమంత్రి కొండంత భరోసా ఇచ్చారు.
CM KCR | పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేల చొప్పున పరిహారం అందజేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన కొద్ది గంటల్లోనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రైతులకు పంట నష్ట పరిహారం చెల్లించేందుకు అవసర�
CM KCR | ‘మీరే సార్.. మా ధైర్యం. మమ్మల్ని ఆదుకోండి సార్..’ అని కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్కు చెందిన తర్బూజ రైతు ద్యావ రాంచంద్రారెడ్డి సీఎం కేసీఆర్ను వేడుకున్నారు. గురువారం జిల్లా పర్యటనకు వచ�
CM KCR | ఒళ్లు కాలిపోతున్న జ్వరంతో సైతం దెబ్బతిన్న పంటల పరిశీలనకు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత నిరాడంబరంగా, సాదాసీదాగా వ్యవహరించారు. రైతుల భుజంపై చేతులేసి ఆప్యాయంగా మాట్లాడారు.
CM KCR | ‘ధైర్యం చెడొద్దు.. నేనున్నా.. మీకు అండగా నిలుద్దామనే వచ్చా.. వడగళ్ల వానతో దెబ్బతిన్న పంటలను చూసి ఆత్మైస్థెర్యం కోల్పోవద్దు. అన్ని పంటలకు ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారం ఇస్తం. ఇది రైతుకిచ్చే నష్టపరిహారం�
సీఎం కేసీఆర్ తన పర్యటన ఆసాంతం రైతుల్లో భరోసా నింపేందుకు ప్రయత్నించారు. ప్రతి గ్రామంలోనూ రైతుల సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. వారితో కలిసి పొలాల్లో కలియ తిరుగుతూ.. దెబ్బతిన్న పంటలను పరిశీలించారు.
గతంలో ఇంత పెద్ద వడగండ్ల వాన ఎప్పుడూ చూడలేదు. నాకున్న 2 ఎకరాల్లో ఒక ఎకరం పుచ్చకాయ, ఒక ఎకరం టమాట పంటలు వేశాను. పంటలు తీయడానికి వచ్చిన సమయంలో గత వారంలో అకాల వడగండ్ల వానకు పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కేసీఆర్ �
ఇటీవల కురిసిన వడగండ్ల వానకు జిల్లాలో నష్టపోయిన పంటల వివరాలు సేకరించేందుకు గురువారం వ్యవసాయాధికారులు విస్తృతంగా పర్యటించారు. ఇందులో భాగంగా సంగెం ఏవో చట్ల యాకయ్య ఆధ్వర్యంలో మండలంలోని మొండ్రాయి, సంగెం,
వడగళ్ల వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించేందుకు గురువారం దుగ్గొండి మండలం అడవి రంగాపురానికి వచ్చిన సీఎం కేసీఆర్కు హెలిప్యాడ్ వద్ద ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు, అధికారులు స్వాగతం పలికారు.
రైతుల సమస్యలను, బాధలను అర్థం చేసుకోవటంలో ముఖ్యమంత్రి కేసీఆర్ను మించినవారు లేరు. అకాల వర్షాలతో, వడగండ్లతో పంటలు దెబ్బతిని ఆవేదనలో ఉన్న అన్నదాతలను స్వయంగా ఓదార్చటానికి వెళ్లిన కేసీఆర్.. ఒక్కో ఎకరానికి ర
అకాల వర్షానికి పంట నష్టపోయిన రైతులకు రాష్ట్ర సరారు అండగా నిలుస్తున్నది. దేశానికే అన్నం పెట్టే రైతన్న ఆగం కావద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దదికుగా నిలిచారు. పంటలు దెబ్బతిన్న రైతులకు ఒక్కో ఎకరానికి రూ.10 �
CM KCR | వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. దుగ్గొండి మండలం అడవి రంగాపురం గ్రామానికి చేరుకున్న సీఎం.. అక్కడ వడగండ్ల వానకు దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తున్నారు.
CM KCR | వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారు. ఎకరానికి 10 వేల చొప్పున నష్టపరిహారం అందజేస్తామని ప్రకటించారు. ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలో నష్టపోయిన పంట పొలాలను పరిశీలించిన అనంతరం స�
CM KCR | ఖమ్మం జిల్లా బోనకల్ మండలం రావినూతలకు సీఎం కేసీఆర్ చేరుకున్నారు. ముందుగా అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను హెలికాప్టర్ నుంచే పరిశీలించారు. అనంతరం రావినూతల పంట పొలాల్లో దిగి పంట నష్టం గురించి అధికార�
రైతుల పాలిట పెన్నిధిగా నిలిచిన బీఆర్ఎస్ ప్రభుత్వం గత ఎనిమిదేండ్లలో అన్నదాతల సంక్షేమానికి దాదాపు రూ.4.5 లక్షల కోట్లు ఖర్చు చేసింది. తద్వారా వ్యవసాయ, అనుబంధ రంగాలకు అత్యధిక ఖర్చు చేసిన రాష్ట్ర ప్రభుత్వంగ�