జిల్లావ్యాప్తంగా ఈ నెల 20వ తేదీలోగా పట్టా పాస్బుక్ వచ్చిన రైతులందరూ రైతుబంధు పథకానికి దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నర్సింహరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు ఫారంతో పాటు ప
దేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, అమిత్షాలకు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. దేశంలో ఎకడా లేని విధంగా రైతు బంధు ఇస్తున్నామని, మిషన్ కాకతీయ ద్వార�
రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వ కక్షపూరిత వైఖరిపై సమరానికి ఉమ్మడి జిల్లా రైతులు సిద్ధ్దమయ్యారు. సమైఖ్య రాష్ట్రంలో కల తప్పిన వ్యవసాయాన్ని స్వరాష్ట్రంలో లాభసాటిగా మారుతున్న తరుణంలో మోదీ సర్కార్ ఆంక్షల మీద �
కేంద్ర ప్రభుత్వం రైతు ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరించడం, రాష్ట్రం పై అసత్య ప్రచారం చేస్తుండడంపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కేం ద్రాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించ
రైతు బంధు సాయం వచ్చేసింది. జిల్లా రైతులకు ముందుస్తుగా పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నెల 28 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంధు ద్వారా పెట్టుబడి సా యం అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల
తెలంగాణ రైతులపై కేంద్రంలోని బీజే పీ వివక్ష భరింపరానంతగా పెరుగుతున్నదని ఆర్థిక మంత్రి హరీశ్రావు నిప్పులు చెరిగారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమంకోసం చేపట్టే ప్రతి పనిని కేంద్రం అడ్డుకొంటున్నదని ఆ�
రాష్ట్రంలోని ఉపాధి హామీ పనులపై కేంద్రం దుష్ప్రచారానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రాల్లో శుక్రవారం మహాధర్నా చేపట్టాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చ�
రైతన్న నిర్మించుకున్న కల్లాలపై కేంద్రం కండ్లు మండించుకుంటున్నది. వారి మెడపై ఉపాధి హామీ కత్తి పెడుతోంది. పంట ఉత్పత్తులు ఆరబోసేందుకు నిర్మించుకున్న కల్లాలకు చెల్లించిన బిల్లులు వెనక్కి ఇవ్వాలని హుకుం జ�
తెలంగాణపై కేంద్రం వ్యవహరిస్తున్న కక్ష పూరిత వైఖరిపై బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఉపాధిహామీ పథకం కింద పంట కల్లాలు కడితే కేంద్రానికి ఎందుకింత కడుపు మంట అని ప్రశ్నిస్తున్నది. బిల్లులు చెల్లించాలన