Rythu Bandhu | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త వినిపించింది. యాసంగి పంట కాలానికి అందించే పంట పెట్టుబడి రైతుబంధు నిధులను డిసెంబర్ 28 నుంచి విడుదల చేయడం ప్రారంభించాలని, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావును �
జోగులాంబ గద్వాల జిల్లాలో వరికోతల జోరు కొనసాగుతున్నది. కొన్ని ప్రాంతాల్లో యంత్రాలతో వరికోతలు కోస్తుండగా మరికొన్ని ప్రాంతాల్లో కూలీలతో కోయిస్తున్నారు. జిల్లాలో ఇటు కూలీలకు ఉపాధి దొరకడంతోపాటు యంత్రాలకు
ప్రభు త్వం ద్వారా ఏర్పాటు చేసిన కొనుగోలు కేం ద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని, నాణ్యమైన ధాన్యం తీసుకొచ్చి మద్ద తు ధర పొందాలని అదనపు కలెక్టర్ మోతీలాల్ సూచించారు.
మండల పరిధిలోని చిట్కుల్ ఏపీజీవీ బ్యాంకులో మూడు నెలలుగా వృద్ధులకు పింఛన్లు, రైతుల ధాన్యం, వ్యక్తిగత డబ్బులు ఇవ్వడం లేదని ఖాతాదారులు బ్యాంకు అందోళన చేశారు. ఈ మేరకు బ్యాంకు మేనేజర్ను కలిసి సమాధానం చెప్పా