పార్లమెంట్లో తెలంగాణ సమస్యలను వినిపించే సత్తా బీఆర్ఎస్ పార్టీకే ఉన్నదని ఎమ్మెల్సీ, గాయకుడు దేశపతి శ్రీనివాస్ చెప్పారు. శనివారం ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో భాగంగా బో
తెలంగాణ రాకముందు ఎట్లుండె మన పల్లెలు అంటే.. నెర్రెలిచ్చిన నేలలు. పాడుబడ్డ బావులు.. ఒట్టిపోయిన చెరువులు కనిపిస్తుండే. మళ్లీ అలాంటి పరిస్థితులే ఇప్పుడూ దాపురిస్తున్నాయి.
బాదేపల్లి వ్యవసాయ మార్కెట్యార్డులో గురువారం వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలు ప్రశాంతంగా జరిగాయి. బుధవారం వే రుశనగకు ధరలు తక్కువగా వేశారంటూ రైతులు ఆందోళనకు దిగిన అంశం తెలిసిందే.
రైతుల సంక్షేమం కోసం కేసీఆర్ సర్కారు నిరంతరం కృషి చేసిందని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో గట్టు మండలంలోని తుమ్మలపల్లి గ్రామాన�
రైతుల సౌలభ్యం, ఏటేటా పెరుగుతున్న అవసరాలను దృష్టిలో ఉంచుకొని గత ప్రభుత్వం మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్ ఏర్పాటుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ నుంచి 2018 సంవత్సరంలో విడిపోయి మద్దులపల
అప్పుల బాధలు తాళలేక ఓ రైతు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం పిప్పల్కోటి గ్రామంలో గురువారం చోటుచేసుకున్నది.
ఈ ఏడా ది పత్తి రైతుకు ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. ఆరంభంలో భారీ వర్షాలు కురవడం వల్ల పత్తి మొక్క ఎదుగుదలపై ప్రభావం పడింది. ఆ తర్వాత చీడపీడలు ఆశించడంతో దిగుబడులు గణనీయంగా తగ్గాయి. తీరా ప్రభుత్వ ‘మద్దతు�
రంగారెడ్డి జిల్లాలో కూరగాయల నర్సరీలకు భలే డిమాండ్ ఉన్నది. ఇప్పటికే పలువురు నర్సరీలను ఏర్పాటు చేసి రైతులకు అవసరమయ్యే అన్ని రకాల కూరగాయలు, పండ్ల మొక్కలను విక్రయిస్తున్నారు.
నియోజకవర్గం అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. మండలంలోని పేరెపల్లి గ్రామంలో రూ.10 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డుకు, బొంగోని చెరువులో అండర్ గ్రౌండ్ డ్రైనేజ�
యాసంగి రైతుబంధు పెట్టుబడి సాయం పంపిణీ అయోమయంగా మారిం ది. ఎన్ని ఎకరాల వరకు రైతుబంధు నిధులు చెల్లించారో, ఎంతమంది రైతుల ఖాతాల్లో జమ చేశారో తెలియని పరిస్థితి నెలకొన్నది.
రైతులకు కొబ్బరి సాగుతో దీర్ఘకాలిక నికర ఆదాయం లభిస్తుందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాగుకు సబ్సిడీ పథకాలు అమలు చేస్తున్నాయని కొబ్బరి బోర్డు డిప్యూటీ డైరెక్టర్ కుమార్ వేల్, వ్యవసాయ కళాశాల అసోసియేట�
వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులు, అధిక వర్షాలు, చలి తీవ్రత, పొగమంచు ప్రభావం మామిడి పూతపై తీవ్రంగా పడింది. ఏటా నవంబర్, డిసెంబర్ నెలల్లో మామిడి తోటలు పూతతో నిండిపోవడంతోపాటు సంక్రాంతి పండుగలోపే పింద�
మండలంలోని చౌ డూర్ గ్రామ శివారులో ఇటీవల ప్రారంభించిన క్రషర్ మిషన్ పనులకు అనుమతి కోసం ఎన్వోసీ తీసుకునేందుకు ఏకంగా తన సంతకాన్నే ఫోర్జరీ చే శారని చౌడూర్ ఎంపీటీసీ గోపీకృష్ణ ఆరోపించారు.
వేరుశనగకు గిట్టుబాటు ధర లు రావడం లేదంటూ బుధవారం జడ్చర్లలోని బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులు ఆందోళనకు దిగారు. వారం రోజుల వరకు వేరుశనగకు క్విం టా రూ.8,500పైగా ధర పలుకగా రెండు, మూడు రో జులుగా ధరలు తగ