ఆయిల్పామ్కు మద్దతు ధర ఇవ్వాలని, క్వింటాలుకు రూ.18 వేలు నిర్ణయించాలని కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైజెస్ (సీఏసీపీ)ను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. దీంతో పాటు పసుపు, మిర్చి�
బీఆర్ఎస్ నాయకులను అణగదొక్కేందుకు కాంగ్రె స్ పార్టీ కుట్రలు పన్నుతున్నదని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి విమర్శించారు. శుక్రవారం మండలంలోని కన్నూరు గ్రామ పంచాయతీ కార్యాలయ నూతన భవన ప్రారంభ
సొసైటీ చైర్మన్ల సహకారం, బ్యాంకు ఉద్యోగుల కృషి ఫలితంగా అనతి కాలంలోనే నష్టాలను అధిగమించి ఖమ్మం డీసీసీబీని రూ.10 కోట్ల లాభాలకు తీసుకొచ్చామని చైర్మన్ కూరాకుల నాగభూషణం అన్నారు. శుక్రవారం డీసీసీబీ సీఈవో అబ్ద�
మిర్చి ధరల విషయంలో రైతులను ఖరీదుదారులు మోసం చేయొద్దని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ సూచించారు. అలా చేసే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఖమ్మం ఏఎంసీలో మిర్చి ధరల పతనంపై ‘ధర దగా..’ శీర్షి
పత్తి పంట ధర రోజురోజుకూ పడిపోతున్నది. ధర లభించకపోవడంతో పత్తి రైతులు దిగాలు చెందుతున్నారు. గత ఏడాదితో పోల్చితే దిగుబడి తగ్గడంతోపాటు ధరలు కూడా తగ్గాయి. అక్టోబర్ 30న క్వింటాల్ పత్తికి అత్యధికంగా రూ.7వేల 160 ప�
స్వాతంత్య్రానంతరం మన దేశాన్ని కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఏండ్లు పాలించింది. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) దేశాన్ని కొన్నేండ్లు పాలించింది. ఈ రెండు జాతీయ పార్టీలే భారతదేశాన�
నిజాంసాగర్ ఆయకట్టు కింద రైతులు సాగు పనుల్లో బిజీబిజీగా మారారు. రిజర్వాయర్లో పుష్కలంగా నీరు ఉండడంతో సాగుకు ఎలాంటి ఢోకా లేదనే ధీమాతో ముందుకు సాగుతున్నారు. మొదటి ఆయకట్టు రైతులు వరినాట్లలో నిమగ్నమయ్యారు
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మిర్చి పంట ధరలు స్టాక్ మార్కెట్ షేర్ల ధరలకంటే ఎత్తుపల్లాలను చూస్తున్నాయి. రైతులు పంటను తక్కువగా తెచ్చిన రోజు వ్యాపారులు ధరలు అమాంతం పెంచుతున్నారు. ఆ ధరలను పోల్చుకొని అన్నదాత�
యాసంగి సీజన్లో ప్రాజెక్టులను నమ్ముకొని పంటలు సాగు చేయాలనుకున్న రైతులకు నిరాశే మిగిలింది. ఈసారి వర్షాకాలంలో ఆశించిన స్థాయిలో వానలు కురవకపోవడం.. ఎగువనున్న కర్ణాటక, మహారాష్ట్రలోని ప్రాజెక్టుల నుంచి సమృద
కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్ యార్డులో కనీస వసతులు కరువయ్యాయి. తాగునీటిని కూడా డబ్బులిచ్చి కొనుగోలు చేయాలి.. లేదా ఇంటి నుంచి తెచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. విశ్రాంతి తీసుకునేందుకు చెట్లు లేదా ట్రా�
లక్షల్లో పెట్టుబడి పెట్టాడు.. రాత్రీపగలు కష్టపడ్డాడు.. పంట దండిగా పండితే అప్పుల బాధ నుంచి గట్టెక్కవచ్చని అనుకున్నాడు.. కానీ ప్రకృతి సహకరించక మిగ్జాం తుఫాను, చీడపీడలు, వైరస్(గుబ్బ రోగం) రూపంలో పంట చేతికంద�
ప్రభుత్వం యాసంగిలో సాగుకు నీళ్లు ఇస్తదో లేదో అనే అప నమ్మకం రైతుల్లో ఏర్పడిందని, దీంతో రైతులు సాగుకు వెనుకడుగు వేస్తున్నారని, వెంటనే రైతుల్లో విశ్వాసం, నమ్మకం కల్పించాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే
దేశంలో ధనిక రైతులపై పన్ను విధించటం సబబుగానే ఉంటుందని రిజర్వ్బ్యాంకు మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సభ్యురాలు అషిమా గోయల్ అన్నారు. ఈ మేరకు ధనిక రైతులపై పన్ను విధించే అంశాన్ని పరిశీలించాలని కేంద్ర ప్రభుత్