రైతులకు కొబ్బరి సాగుతో దీర్ఘకాలిక నికర ఆదాయం లభిస్తుందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాగుకు సబ్సిడీ పథకాలు అమలు చేస్తున్నాయని కొబ్బరి బోర్డు డిప్యూటీ డైరెక్టర్ కుమార్ వేల్, వ్యవసాయ కళాశాల అసోసియేట�
వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులు, అధిక వర్షాలు, చలి తీవ్రత, పొగమంచు ప్రభావం మామిడి పూతపై తీవ్రంగా పడింది. ఏటా నవంబర్, డిసెంబర్ నెలల్లో మామిడి తోటలు పూతతో నిండిపోవడంతోపాటు సంక్రాంతి పండుగలోపే పింద�
మండలంలోని చౌ డూర్ గ్రామ శివారులో ఇటీవల ప్రారంభించిన క్రషర్ మిషన్ పనులకు అనుమతి కోసం ఎన్వోసీ తీసుకునేందుకు ఏకంగా తన సంతకాన్నే ఫోర్జరీ చే శారని చౌడూర్ ఎంపీటీసీ గోపీకృష్ణ ఆరోపించారు.
వేరుశనగకు గిట్టుబాటు ధర లు రావడం లేదంటూ బుధవారం జడ్చర్లలోని బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులు ఆందోళనకు దిగారు. వారం రోజుల వరకు వేరుశనగకు క్విం టా రూ.8,500పైగా ధర పలుకగా రెండు, మూడు రో జులుగా ధరలు తగ
ఉద్యాన పంటలు సాగు చేస్తూ రైతులు అధిక లాభాలు పొందేలా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద
జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని నూకపల్లి సహకార సంఘానికి 1,800 యూరియా బస్తాలు చేరాయి. మంగళవారం ఉదయం 450 యూరియా బస్తాలు రాగా, ఒక్కో రైతుకు రెండు బస్తాలు మాత్రమే ఇవ్వడంతో చాలామంది రైతులు నిరాశతో వెనుదిరిగారు.
బాగారెడ్డి సింగూరు ప్రాజెక్టు నుంచి నీటి పారుదల శాఖ అధికారులు బుధవారం ఘనపూర్ ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు. ప్రతి సంవత్సరం మాదిరిగా జలవిద్యుత్ కేంద్రం నుంచి 2,667 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశా
సాగర్ ఎడమ కాల్వకు నీటిని విడుదల చేసి ఎండుతున్న పంటలను కాపాడాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్, కార్యదర్శి టీ సాగర్ కోరారు.
Komatireddy | ‘రైతుబంధు పడలేదన్నవారిని చెప్పుతో కొట్టండి’ అంటూ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంగళవారం గాంధీభవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు.
మూడేళ్లుగా నష్టాలు చూస్తున్న మామిడి రైతులకు ఈ యేడాదీ నిరాశే మిగిలేలా ఉన్నది. డిసెంబర్ చివరి నాటికి తోటలు పూత పూసి పిందె దశకు చేరుకోవాల్సి ఉన్నా.. ఈసారి మొగ్గ కూడా కట్టకపోవడంతో ఆందోళన కనిపిస్తున్నది.
రామాయంపేట, చేగుంట మండలాల శివారు అటవీ ప్రాంతాల్లో చిరుత సంచరిస్తున్నట్లు సమాచారం అందిందని, రైతులు జాగ్రత్తగా ఉండాలని రామాయంపేట అటవీశాఖ అధికారి విద్యాసాగర్, డిప్యూటీ అధికారి నాగరాణి పేర్కొన్నారు.
Kodangal | కొడంగల్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులు అత్యుత్సాహం ప్రదర్శించారు. రైతుబంధు రాలేదని నిలదీసినందుకు, రుణమాఫీపై ప్రశ్నించినందుకు రైతు కోస్గి బాల్ రెడ్డిపై కాంగ్రెస్ నాయకులు బొ
యాసంగి సాగును నీటి కష్టాలు చుట్టుముట్టాయి. ఉత్తర తెలంగాణకు వరదాయినిగా ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువన కాకతీయ కాలువ కింద సాగు ప్రశ్నార్థకంగా మారింది.
సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం లద్నూర్ రిజర్వాయర్లోకి గోదావరి జలాలు విడుదల చేయలేదు. నీటిమట్టం తగ్గడం, ప్రధాన కాల్వ ఎండిపోతున్న వైనాన్ని ఆదివారం ‘నమస్తే తెలంగాణ దినపత్రిక’లో ‘గోదావరి జలాల కోసం ఎదురు �
పాలెం వాగు ప్రాజెక్టు నుంచి సాగు నీటిని అందించాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డెక్కారు. ములుగు జిల్లా వెంకటాపురం (నూగూరు) మండలంలోని చిరుతపల్లి ప్రధాన రహదారిపై బర్లగూడెం సర్పంచ్ కొర్స నర్సింహమూర్తి, ఆద�