సాగునీటి కోసం రైతులు రోడ్డెక్కారు. మల్లన్నసాగర్ ద్వారా కూడవెల్లి వాగులోకి కాళేశ్వర జలాలను వదలాలని డిమాండ్ చేస్తూ గురువారం అక్బర్పేట్-భూంపల్లిలో రైతులు, బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో చేశారు. బీఆర్�
Revanth Reddy | ప్రజలను ఇబ్బంది పెట్టి… ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ప్రవర్తించే అధికారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ప్రభుత్వ అనుమతి లేకుండా అధికారులు తమకు త
Budget 2024-25 | దశల వారీగా సమయోచితంగా రైతులు పండించే పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) ప్రకటిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
పదేండ్లు ఇరాం లేకుండా కరెంట్ వచ్చింది. బోరు వేస్తే పొలం మొత్తం తడిచే వరకు నడుస్తుండే. కరెంట్ పోతదేమో అన్న ముచ్చటే లేదు. ఇప్పుడు కరెంట్ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడో పోతుందో తెల్వడం లేదు. రాత్రనక పగలనక పొలం
సత్తుపల్లి మండలం బుగ్గపాడులోని మెగా ఫుడ్పార్క్ను ఈప్రాంత రైతులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. త్వరలో పార్క్ను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చ�
బాదేపల్లి వ్యవసాయ మా ర్కెట్లో వేరుశనగకు ధర పెరిగింది. గత శుక్రవారం వరకు తగ్గుతూ వచ్చిన ధరలు మళ్లీ పెరగడంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత శనివారం రూ.87 అధికం రాగా.. సోమవారం రూ. 220 పెరిగాయి. కందులకు కూ�
నా ఓటమికి నేనే బాధ్యత వహిస్తానని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. సోమవారం నర్సంపేటలోని పద్మశాలీ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హా
Telangana | అన్నదాతకు నీటి కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. ప్రాజెక్టుల నీళ్లు రాక, బావుల్లో భూగర్భ జలాలు ఇంకిపోవడంతో రైతులు నానా అగచాట్లు పడుతున్నారు. బావుల్లో పూడిక తీసేందుకు మునుపటిలా క్రేన్లను ఆశ్రయిస్తున్నారు.
దశాబ్ద కాలం పాటు నాగార్జున సాగర్ ఎడమ కాల్వ ఆయకట్టు రైతులు దర్జాగా రెండు కార్లు పంటలు పండించుకొని ఆనందంగా జీవించారు. కాలు అడ్డం పెడితే పొలం పారడంతోపాటు ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించడంతో రైతులు చింత లే
కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ప్రకటించిన హామీలు అమలు చేయాలని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీతా లక్ష్మారెడ్డి కోరారు. ఆదివారం మండలంలోని రాయిలాపూర్, జాజీ తండాల్లో నిర్మించిన పంచాయతీ భవనాలను మాజీ ఎమ్మెల్�
ఆరుగాలం కష్టించిన వే రుశనగ రైతులకు కన్నీళ్లే మిగులుతున్నాయి. రెక్క లు ముక్కలు చేసుకొని సాగుచేసిన వేరుశనగ ధర రోజురోజుకూ తగ్గుతుండడంతో రైతులు దిక్కుతోచ ని స్థితిలో పడిపోయారు. తాము పండించిన వేరుశనగను మార�
ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేస్తూ పల్లి రైతులు ఆందోళనకు దిగారు. వ్యాపారులు, అధికారులు కుమ్మక్కై నిండా ముంచుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.