మనకు పైకి కనిపించే రాజకీయాలు వేరు, కనిపించని లోపలి రాజకీయాలు వేరు. ఇది ఇప్పటి విషయం కాదు. స్వాతంత్య్రం రాకముందు నుంచి కూడా ఇదే నడక, ఇదే నడత, ఇదే సంస్కృతి. ఆ సంస్కృతి పేరు కాంగ్రెస్.
ప్రస్తుత వ్యవసాయ సీజన్కు సాగర్ జలాల కొరత ఏర్పడటంతో ఖమ్మం జిల్లా ఆయకట్టు రైతులు ఆదివారం పాలేరు రిజర్వాయర్ వద్ద ధర్నా చేపట్టారు. అనంతరం అనధికారికంగా తాగునీటి అవసరాలకు నిల్వ చేసిన నీటిని సాగర్ పాత కాల�
ఈ యాసంగి సీజన్లో వరి సాగుపై రైతుల్లో అయోమయం నెలకొన్నది. కృష్ణానది నీటిని ఎంజీకేఎల్ఐ ద్వారా నాలుగు వారాల కిందట మోటర్లు పంపింగ్ చేసి ఎల్లూరు, సింగవట్నం, జొన్నలబొగుడ, గుడిపల్లిగట్టు రిజర్వాయర్లకు తరలిం�
కొన్ని రోజుల నుంచి ఖిల్లాఘణపురం మండల కేంద్రంతోపాటు చుట్టు పక్కల గ్రామాల్లో చిరుతపులి సంచరిస్తుందని రైతులు, గ్రామస్తులు భయబ్రాంతులకు గురవుతున్నారు. పులి సంచరిస్తుందని ఫారెస్ట్ అధికారులకు చెప్పినా స్
పచ్చ బంగారం ధర రైతన్నలను ఆందోళనకు గురిచేస్తున్నది. దళారులు, వ్యాపారుల ఇష్టారాజ్యంతో క్వింటాలు పసుపు ధర ఊగిసలాడుతున్నది. పెట్టుబడులు పెరుగుతున్నా ధర మాత్రం అలాగే ఉం టున్నది. దీంతో పసు పు రైతుకు కష్టాలే మ�
అన్నంపెట్టే రైతన్నలను మోసం చేయొద్దని, ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు విక్రయించే డీలర్లు వ్యవసాయ రంగంపై అవగాహన కలిగి ఉండాలని కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. రైతులకు నాణ్యమైన, మేలు రకం �
సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేసినప్పటికీ పసుపు బోర్డు ఏర్పాటు ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వం మాత్రం చిత్తశుద్ధిని నిలబెట్టుకోలేక పోతున్నది. అక్టోబర్ 3న నిజామాబాద్లో ప్రధానే స్వయంగా హామీ
ధరల పెరుగుదల, బ్యూరోక్రసీ నుంచి కాపాడాలని డిమాండ్ చేస్తూ యూరోపియన్ యూనియన్ (ఈయూ) ప్రధాన కార్యాలయం వద్ద రైతులు గురువారం నిరసన తెలిపారు. రైతులు ట్రాక్టర్లతో వచ్చి పోలీసులపైకి కోడి గుడ్లు, బాణసంచా విసిర�
మండలంలోని తాళం కేరి గ్రామ చెరువులో మొసలి కనిపించింది. దీంతో గ్రామస్తు లు భయాందోళన కు గురవుతున్నారు. గురువారం గ్రామానికి చెందిన యువకులకు చెరువు వద్ద మొసలి కనిపించింది.
కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్ యార్డుకు గురువారం వేరుశనగ పోటెత్తింది. మొత్తం 206 మంది రైతులు 8,758 బస్తా ల వేరుశనగను మార్కెట్కు తీసుకొచ్చారు. వేరుశనగకు గరిష్ఠంగా రూ.7,317, మధ్యస్తంగా రూ. 7,107, కనిష్ఠంగా రూ.4,461 ధర పలికి�
మిర్చి పంట రైతు కంట్లో కారం కొట్టిం ది. పంటకు ఆకుముడత తెగులు సోకడం.. కాలం కలిసి రాకపోవడంతో కర్షకులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది మిర్చి సాగు చేసిన రైతులు లాభాలు ఆర్జించారు. దీంతో ఈసారి కూడా కోటి ఆశలతో మిర్
మహబూబ్నగర్, జడ్చర్ల మార్కెట్లకు వేరుశనగ పోటెత్తింది. మద్దతు ధర క న్నా క్వింటాకు రూ.వెయ్యి ఎక్కువ ధర పలుకుతున్నది. పక్షం రోజులుగా వేరుశనగ అమ్మకానికి రా గా తొలుత ధరలు అంతంత మాత్రంగానే ఉన్నా రానురానూ పెరు�