అచ్చంపేట వ్యవసాయ మార్కెట్యార్డులో ఆదివారం మరోసారి వేరుశనగ రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకున్నది. పల్లికి ట్రేడర్లు గి ట్టుబాటు ధర కల్పించాలని డి మాండ్ చేస్తూ ఆందోళన చేపట్టా రు. అచ్చంపేట మార్కెట్కు ఆదివా�
Mallikarjun Kharge : మూడు వ్యవసాయ చట్టాల నిలిపివేత మోదీ ఎత్తుగడని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అన్నారు. ఈ మూడు నల్ల చట్టాల రద్దుకు సంబంధించి నోటిఫికేషన్ ఇంకా వెలువడలేదని, 2024లో కేంద్రంలో కాంగ్రె
ఎన్నో ఆశలు పెట్టుకున్న రైతులు, మహిళలు, నిరుద్యోగులు, ఉద్యోగులు, వృద్ధు లు, వికలాంగులతో అన్ని వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం తొలి బడ్జెట్లోనే మొండిచెయ్యి చూపిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మె ల్యే హరీశ్�
రైతుల సంక్షేమానికి విశేష కృషి చేసిన మాజీ ప్రధాని చౌదరీ చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్లకు భారతరత్న అవార్డు ప్రకటించడం పట్ల సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) హర్షం వ్యక్తం చేసింది.
Harish Rao | రాష్ట్రంలోని అన్నదాతలను ఆగం చేసే విధంగా కాంగ్రెస్ బడ్జెట్ ఉందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవే�
Telangana Budget | రైతుల రుణమాఫీపై డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. శాసనసభలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా భట్టి రైతు రుణమాఫీపై మాట్లాడారు.
ఎర్రజొన్న కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా మార్కెట్ రేటుకు అనుగుణంగా ధరను చెల్లిస్తూ పంటను సేకరించాలని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు సీడ్ కంపెనీల ప్రతినిధులకు సూచించారు.
తెలంగాణలో జీవనది అయిన కృష్ణమ్మ గలగలలు ఆగిపోయాయి. ఎండాకాలం ఇంకా రాకముందే కృష్ణానది పూర్తిగా వట్టిపోయింది. తెలంగాణలో కృష్ణానది అడుగుపెట్టే ప్రాంతం నుంచి జూరాల ప్రాజెక్టు వరకు ఎక్కడ చూసినా నదిలో నీటి జాడ �
రాజస్థాన్లోని కోటాకు చెందిన 17 ఏళ్ల ఆర్యన్ సింగ్ అనే విద్యార్థి రైతులకు సహాయకారి అయిన రోబోను కనిపెట్టాడు. నేల స్వభావంతోపాటు పంటకు ఎంత నీరు అవసరమవుతుందో కూడా ఈ రోబో కచ్చితంగా అంచనా వేయగలదు. తెగుళ్లను గు
ట్రాక్టర్ల తయారీలో అగ్రగామి సంస్థల్లో ఒకటైన సోనాలికా..దేశీయ మార్కెట్లోకి ఒకేసారి పది ట్రాక్టర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. టైగర్ సిరీస్లో భాగంగా విడుదల చేసిన ఈ ట్రాక్టర్లు 40 హెచ్పీల నుంచి 75 హెచ్�
పంట రుణాలు తీసుకున్న రైతులు ఏడాదిలోగా తిరిగి చెల్లిస్తే 3 శాతం వడ్డీ రాయితీ వర్తిస్తుందని, సకాలంలో రెన్యువల్ చేయించుకోకపోతే 13 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం అన్నా
తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నోయిడా, గ్రేటర్ నోయిడా పరిధిలోని రైతులు పార్లమెంట్ ముట్టడి కార్యక్రమం చేపట్టడంతో ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అన్నదాతలను అడ్డుకునేందుకు పో
నిజాం షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తామన్న సర్కారు ప్రకటనలు రైతుల్లో ఆశలు చిగురింపజేస్తున్నాయి. అదే సమయంలో భయాలు సైతం వెంటాడుతున్నాయి. పునరుద్ధరణ నెపంతో కొంతమంది కాంగ్రెస్ నేతలు ఫ్యాక్టరీ ఆస్తులపై
అచ్చంపేట మార్కెట్లో వేరుశనగ రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని బుధవారం ఆందోళన నిర్వహించిన విషయం విధితమే. గురువారం మార్కెట్ చైర్పర్స న్ అరుణ, మార్కెట్ కార్యదర్శి నర్సింహులు, ట్రే డర్లు, వ్యాపారులు, ర
భారత్మాల రోడ్డులో కొంకల, జులేకల్ శివారులోని రైతుల భూములు పోగా వాటికి పరిహారం పెంచాలని కోరుతూ కొం కల వద్ద గురువారం రైతులు ధర్నా నిర్వహించారు. సుమారు ఐదు గంటలపాటు నిర్వహించిన ఆందోళనతో భారత్మాల రోడ్డు ప