ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయం వల్ల ఆర్డీఎస్ రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాల నిర్లక్ష్యంతో తుంగభద్ర నీటిని అటు కర్ణాటక, ఇటు సీమాంధ్రపాలక�
సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం పచ్చని పంటలు.. లక్షలాది టన్నుల ధాన్యం రాశులతో కళకళలాడిందని, కాంగ్రెస్ వచ్చిన 60 రోజుల్లోనే రైతన్నలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్
మెదక్ జిల్లాలో ఆయిల్పామ్ సాగు లక్ష్యాన్ని చేరుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా సంబంధిత శాఖ అధికారులకు సూచించారు. గురువారం మాసాయిపేట, వెల్దుర్తి మండలాల పరిధిలోని హాకీంపేట, ఉప్పులింగాపూర్ గ్రామా�
భారత పత్తి సంస్థ (సీసీఐ) పత్తి కొనుగోళ్లు జిల్లావ్యాప్తంగా 8 కేంద్రాల్లో కొనసాగుతున్నాయి. నిరుడు అక్టోబర్ నుంచి పత్తిని బయ్యర్లు కొనుగోలు చేస్తున్నారు. తొలుత జిల్లావ్యాప్తంగా 10 జిన్నింగ్ మిల్లులను సీ�
కర్ణాటక కాంగ్రెస్ సర్కార్పై రైతులు కన్నెర్ర చేశారు. అన్నదాతలకు రుణాల మాఫీ చేయాలని, త్వరలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి అధిక నిధులు కేటాయించడంతోపాటు రైతుల సమస్యలను పరిష్కరిం�
ఇసుక బంగారమైంది. సామాన్యులకు దొరకడం గగనమైంది. ఉమ్మడి జిల్లాలో కొరత ఏర్పడడంతో గృహ నిర్మాణదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఆయా జిల్లాల్లో ఇసుక రీచ్లు ఉన్నా అధికార పా ర్టీ ఆదేశాల మేరకు ఎక్కడికక్కడే నిలిపివే
దుందుభీ నదిని ఇసుకాసురులు తోడేస్తున్నారు. అభివృద్ధి పనులు, గృహ నిర్మాణ అవసరాలకు ఇచ్చిన అనుమతుల ముసుగులో అడ్డగోలుగా రవాణా చేస్తున్నారు. ఇసుక కొరతను అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వ నిబంధనల
యాసంగి సీజన్లో పంటల సస్యరక్షణకు అన్నదాతలు చర్యలు తీసుకోవాలి. వరి, మొక్కజొన్న, కంది, పప్పుదినుసులు, వేరుశనగ తదితర పంటలు ఏపుగా పెరిగే సమయంలో ఎరువులతోపాటు పురుగుల మందులనూ వాడాల్సి ఉంటుంది.
పత్తి పంటను కొనుగోలు చేయడం లేదని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన రైతులు జిన్నింగ్ మిల్లు వద్ద మంగళవారం రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. వివరాలిల�
రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను కేంద్ర జలవనరుల శాఖకు అప్పగించడంతో జూరాల, నెట్టెంపాడ్ రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారనున్నది. జూరాల ప్రాజెక్టు ఉమ్మడి పా లమూరు జిల్లాకు వరప్రదాయినిగ�
సిద్దిపేట జిల్లా నర్మెట గ్రామ శివారులో 62 ఎకరాల విస్తీర్ణంలో రూ.300 కోట్లతో టీఎస్ ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఆయిల్పామ్ ఫ్యాక్టరీ పను లు చురుగ్గా కొసాగుతున్నాయి. 2023 సెప్టెంబర్లో ఫ్యాక్టరీ ని�
రెండు రోజుల సెలవుల అనంతరం ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు ఎండుమిర్చి భారీగా వచ్చింది. దీంతో యార్డంతా మిర్చి బస్తాలతో పోటెత్తింది. ఆదివారం అర్ధరాత్రి నుంచే వివిధ జిల్లాల నుంచి రైతులు తమ పంటను భారీ మొత్తంలో తేవ