పీఎం కిసాన్ పథకం పేరిట కేంద్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. ఏటా మూడు విడతల్లో కలిపి ఒక్కో రైతు కుటుంబానికి రూ.6 వేల చొప్పున సాయం అందుతున్నది. 2019 ఫిబ్రవరిలో ఈ పథకం ప్రారంభమై�
మాట తప్పిన మోదీ సర్కారు మెడలు వంచేవరకు ఈసారి వెనుదిరగబోమని, తమ డిమాండ్లు నెరవేరేవరకు దేశ రాజధానిని విడిచేది లేదంటూ వేల మంది రైతులు ఢిల్లీ వైపు పయనమయ్యారు.
కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)కి చట్టబద్ధత కల్పించడంతోపాటు పలు ఇతర డిమాండ్ల పరిష్కారం కోసం రైతు సంఘాలు మంగళవారం నిర్వహించ తలబెట్టిన ‘ఢిల్లీ చలో’ మార్చ్తో రాజధాని హస్తినలో హైటెన్షన్ వాతావరణం నెలకొన్నది.
అచ్చంపేట మార్కెట్ చైర్పర్సన్ అరుణపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఈ దాడికి ప్రభుత్వమే బాధ్యత వహించి వెంటనే క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గువ్వల బ
యాసంగి సాగులో వరినాట్లు పడ్డాయి.. ఇతర పంటల సాగు పూర్తయింది. మరో నెలన్నర అయితే పంటలు చేతికి వస్తాయి.. ఇంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం ఇంకా వేస్తూనే ఉన్నది. గత కేసీఆర్ ప్రభుత్వంలో యాసంగ�
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్కు సోమవారం ఎర్రబంగారం పోటెత్తింది. ఒక్క రోజే సుమారు 8వేల మిర్చి బస్తాలు విక్రయానికి వచ్చాయి. మార్కెట్కు పరిమితికి మించి మిర్చి రావడంతో వ్యాపారులు ఈ టెండర�
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 16న దేశవ్యాప్త గ్రామీణ బంద్ను జయప్రదం చేయాలని అఖిలపక్ష కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ సమితి నాయకులు పిలుపునిచ్చార�
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో సోమవారం తేజా రకం మిర్చి క్వింటా ధర రూ.22,300 పలికింది. మార్కెట్లో వారం రోజుల నుంచి మిర్చి ధర తగ్గుతూ.. పెరుగుతుండడంతో రైతులు సరుకును విక్రయానికి తరలించారు.
అన్నదాతలు మరోసారి పోరుబాట పట్టారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడంతోపాటు తమ ఇతర డిమాండ్లు పరిష్కరించేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు దాదాపు 200కు పైగా రైతు సంఘాలు ఈ నెల 13న(మంగళవారం) ‘ఢిల్లీ చలో’ మార్
కొత్త ప్రభుత్వం కొలువుదీరి రెండు నెలలు దాటినా రైతుబంధు జాడ కానరావడం లేదు. యాసంగి వరి పంట పొట్ట దశకొచ్చినా అన్నదాతలకు పంటల పెట్టుబడిసాయం పూర్తిస్థాయిలో అందలేదు. గడిచిన 60 రోజుల్లో కేవలం మూడు ఎకరాల్లోపు వ్�
మండలకేంద్రంలో చిరుత సం చరిస్తుండదనే అనుమానంతో రైతులు భయాందోళన చెందుతున్నారు. మండల కేంద్రానికి చెందిన గడ్డమీది అంజప్ప రోజు మాదిరిగానే శనివారం తన పొలం వద్ద ఆవు, దూడను కట్టేసి ఇంటికొచ్చాడు.
వ్యాపారులు సిండికేట్ గా మారి వేరుశనగకు తక్కువ ధర ఇస్తున్నారని ఆ గ్రహం వ్యక్తం చేస్తూ కల్వకుర్తి పట్టణంలోని హైదరాబాద్ చౌరస్తాలో రైతులు ధర్నాకు దిగారు. కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్కు రైతులు ఆదివారం 12వ�