రైతులు తమ డిమాండ్ల సాధన కోసం శుక్రవారం చేపట్టిన గ్రామీణ భారత్ బంద్ ప్రశాంతంగా ముగిసింది. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ర్టాల్లో బంద్ ప్రభావం ఎక్కువగా కనిపించింది. రైతులు రోడ్లపై బైఠాయించి వాహన�
సమస్యలు పరిష్కరించాలని కార్మికులు కదం తొక్కారు. కార్మిక వ్యతిరేక విధానాలపై జిల్లా వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. శుక్రవారం ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడా�
ఇచ్చిన మాట తప్ప ని నేతగా, ఓ సారి మాట ఇచ్చారంటే కట్టుబడే వ్యక్తిగా నడిగడ్డ ప్రజలకు సుపరిచితుడు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్. గత సీమాంధ్ర పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఆర్డీఎస్ రైతాంగం సాగునీరు
రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధరల చట్టాల్ని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని పలు పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం కర్షక, కార్మిక విధానాలను నిరసిస్తూ జిల్లావ్యాప్తం�
రైతులు, కార్మికులు కన్నెర్ర చేశారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా, రైతు, కార్మిక విధానాలను నిరసిస్తూ ఉమ్మడి జిల్లాలో శుక్రవారం కార్మిక సంఘాలు చేపట్టిన ‘గ్రామీణ భారత్ బంద్' విజయవంతమైంది. ఇందులో �
ఎగువన సాగర్ ప్రాజెక్ట్లో జలాలు నిండుకోవడంతో ఖమ్మం జిల్లాకు సాగు జలాలు వచ్చే పరిస్థితి లేదు. దీంతో ఈ సీజన్లో పంటలు సాగు చేస్తున్న రైతులు నష్టపోవాల్సిన పరిస్థితు లు ఏర్పడ్డాయి. నష్టపోయే వారిలో పాలేరు ప
కేంద్రంలోని మోదీ సర్కార్ అనుసరిస్తున్న రైతు, కార్మిక వ్యతిరేక విధానాల్ని నిరసిస్తూ నేడు దేశవ్యాప్తంగా ‘గ్రామీణ భారత్ బంద్' నిర్వహించనున్నట్టు సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం), కేంద్ర కార్మిక సంఘాలు �
రైతులు రోడ్లపైకి వచ్చి మద్దతు ధర కోసం ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, రైతుల పక్షాల ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ పార్టీ గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గ
వేరుశనగ ధరలు రోజురోజుకూ నేల చూపులు చూస్తుండడంతో గత్యంతరం లేక అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొన్నదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆందోళనలు, ధర్నాలు చేసినా ధర మాత్రం పెరగడం లేదని.. మార్కెట్కు తీసుకొ�
రైతులు తమ వ్యవసాయ దిగుబడులకు గిట్టుబాటు ధర కోరుకోవడం ఎంతైనా సమంజసమే. కానీ, పంట దిగుబడుల మార్కెట్లో కొనుగోలుదార్లదే పైచేయి. వారిలో కారుచౌకగా వ్యవసాయ ఉత్పత్తులను ఎగరేసుకుపోవాలని చూసే కార్పొరేట్లూ ఉంటారు
రైతుల సమస్యలు పట్టని ప్రధాని మోదీ తన కార్పొరేట్ మిత్రులకు మాత్రం దేశాన్ని దోచిపెడుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం దిగ్విజయ్సింగ్ ఆరోపించారు.
చెరుకు నరికివేతకు కూలీలను పంపించకుండా కాలయాపన చేస్తున్న గాయత్రీ చక్కెర ఫ్యాక్టరీ యాజమా న్యం తీరుపై రైతులు భగ్గుమన్నారు. గురువా రం జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని గా యత్రీ చక్కెర ఫ్యాక్టరీ కార్యా
ఆరుగాలం కష్టపడి మిరపకాయలు పండించిన రైతు.. తీరా వాటిని అమ్ముకునేందుకు అరిగోసపడుతున్నాడు. పంటను ఎప్పుడు కొంటారా.. అని మార్కెట్లో రోజుల తరబడి నిరీక్షిస్తున్నాడు.
Tear Gas Shells: పంజాబీ రైతుల్ని అడ్డుకునేందుకు ఢిల్లీ పోలీసులు సుమారు 30 వేల టియర్ గ్యాస్ షెల్స్ను ఆర్డర్ చేసినట్లు తెలుస్తోంది. పంజాబ్ నుంచి వస్తున్న వేలాది మంది రైతుల్ని.. హర్యానా బోర్డర్ వద్ద ఆపేశారు.