బీఆర్ఎస్ పాలనలో పచ్చిన పంటలతో అలరారిన ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రస్తుతం ఎటుచూసినా ఎండిన పంటలు, అడుగంటిన చెరువులు, కుంటలు, బావులు కనిపిస్తున్నాయి. అనధికార విద్యుత్ కోతలు, నీళ్లు లేక పంటలు ఎండిపోతుండడంత
పంజాబ్-హర్యానా సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. రైతులు ‘ఢిల్లీ చలో’ మార్చ్ను బుధవారం ఉదయం తిరిగి ప్రారంభించిన క్రమంలో ఆందోళనకారులు, పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్నది.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో యాసంగి సాగు డేంజర్లో పడింది.. వర్షాభావం వెంటాడుతున్నా ఆశతో సాగు చేసిన రైతుల పరిస్థితి దయనీయంగా మారుతున్నది.. రోజురోజుకు అడుగంటుతున్న జలశయాలతో రైతులు కుదేలవుతున్నా రు.. పంటల
నాగర్కర్నూల్ జిల్లాలో సాగు దాదాపు సగానికి ప డిపోయింది. గత పదేండ్లలో లేని విధంగా యాసం గి సాగు తగ్గిపోవడం గమనార్హం. గతేడాది వానకాలంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులతో ఎగువన కృష్ణానదికి వరదలు రాలేదు.
కరీంనగర్ జిల్లా గుజ్జులపల్లి శివారులోని మిడ్మానేరు ఆయకట్టు భూములకు నీళ్లు వచ్చాయి. రెండు రోజుల కిందట ‘నమస్తే తెలంగాణ’ మెయిన్ పేజీలో ‘సాగునీళ్లివ్వకుండా సంపుతరా’ అనే శీర్షికన ప్రచురితమైన కథనానికి �
సీజ్ చేసిన ఇసుక తరలింపు అనుమతులను రద్దు చేయాలని రైతులు, స్థానికులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం నాగర్కర్నూల్ జిల్లా మిడ్జిల్ మండలం అయ్యవారిపల్లిలో ‘మన ఊరు-మన ఇసుక’ అంటూ సుమారు 100 మంది రైతులు, గ్రామ
మెదక్ జిల్లాలో అప్పుడే ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. నీటికోసం ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు. ఫిబ్రవరి నెలాఖరులోనే భూగర్భ జలాలు అడుగంటాయి. ఇంకా పూర్తిస్థాయిలో ఎండలు పెరిగితే నీటి కటకట తీవ్రంగా ఉండే ప�
ఖమ్మం నగరంలోని వ్యవసాయ మార్కెట్లో జోర్దార్గా మిర్చి అమ్మకాలు జరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం రైతులు మార్కెట్కు లక్ష మిర్చి బస్తాలకు పైగా తీసుకురాగా మార్కెటింగ్శాఖ అధికారులు మిర్చి యార్డుతోపాట
సాగులో రైతులకు సాంకేతిక సలహాలు ఇచ్చేందుకు ఆయిల్ ఫెడ్ పరిధిలోని 8 జిల్లాల్లో ఒక్కో జిల్లాకు ఇద్దరు చొప్పున క్షేత్ర పర్యవేక్షణ ఆఫీసర్లను నియమించినట్లు ఆయిల్ఫెడ్ ఎండీ సురేందర్రెడ్డి తెలిపారు. మండలం�
సకల సౌకర్యాలకు నెలవైన ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు కొన్నేళ్లుగా అగ్నిమాపక సేవలు అందుబాటులో లేవు. ఏడాదంతా అన్నదాతలు రెక్కలు ముక్కలు చేసుకొని పండించి తెచ్చిన పంటలు ప్రమాదపుటంచున ఉంటున్నాయి.
పంటలకు కనీస మద్దతు ధరపై(ఎంఎస్పీ) చట్టం తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక రోజంతా పార్లమెంట్ సమావేశం నిర్వహించాలని రైతు నేత శర్వాన్ సింగ్ పంధేర్ డిమాండ్ చేశారు.
కేసీఆర్ సారు కడుపు సల్లగుండ...ఆయన ఏలినన్ని రోజులు కరువు లేకుండే. పోయిన ఏడు గీదినం(యాసంగి)లో చెరువులు, కుంటల్లో నీళ్లు ఉండేవి. అసొంటిది ఇప్పుడు నీళ్లు లేకుండా పోయినయి. పెట్టుబడి పెట్టి వరి, మక్క చేన్లు ఏస్త�
కాంగ్రెస్ పార్టీ నాయకులు చేతకాని దద్దమ్మలు. అరవై ఏండ్ల పాలనలో పసుపు రైతులను అధోగతి పట్టించిండ్రు. చెరుకు ఫ్యాక్టరీలు బంద్ చేయించిండ్రు. అలాంటి కాంగ్రెస్ దొంగలను రైతులు నమ్మొద్దని నిజామాబాద్ ఎంపీ అ�