MLC Kavitha | వేరుశనగ రైతుల(Groundnut Farmers)సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, ఆ పంటకు కనీస మద్ధతు ధర కల్పించడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలో రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను విక్రయించేందుకు నానా పాట్లు పడుతున్నారు. మద్దతు ధర కోసం ఇప్పటికే అచ్చంపేటలో వేరుశనగ రైతులు రెండుసార్లు రోడ్డెక్కినా ఫలితం లేకపోవడంతో బుధవారం మరోసారి ఆ�
దేశవ్యాప్తంగా ఈ నెల 16న రైతులు, కార్మిక సంఘాలు నిర్వహించే సార్వత్రిక సమ్మెకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీఎస్సీ) తెలిపింది. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాల�
‘ఎన్నికలు రాగానే కాంగ్రెసోళ్లు గ్రామాలకు వచ్చి హామీలు ఇస్తరు.. అమలు చేయాలని అడిగితే కాలయాపన చేస్తున్నరు.. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీపై ఊసెత్తరు. పార్లమెంట్ ఎన్నికల కోడ్ పేరిట మిగతా గ్యారంటీ పథకాలకు మంగళ
తమ డిమాండ్ల సాధన కోసం అన్నదాతలు చేపట్టిన ‘చలో ఢిల్లీ’ మార్చ్ బుధవారం రెండో రోజుకు చేరుకున్నది. ట్రాక్టర్లతో దేశ రాజధానిలోకి ప్రవేశించేందుకు అన్నదాతలు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు.
Farmers | పంటలకు మద్దతు ధరపై చట్టం, స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు తదితర డిమాండ్ల సాధన కోసం దేశ రాజధాని వైపు దూసుకొచ్చిన వేల మంది అన్నదాతలను అడ్డుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం పోలీసులకు సరికొత్త ఆయుధాలను �
ఆరుగాలం కష్టపడి పండించిన వేరుశనగకు మద్దతు ధర రాకపోవడంతో అన్నదాతలు ఆగ్రహం వ్య క్తం చేస్తున్నారు. బహిరంగ మార్కెట్లో వేరుశనగకు మంచి రేటు ఉన్నప్పటికీ వ్యాపారులు, మార్కెట్ అధికారులు కుమ్మక్కై రైతులను నిలు
Cannot treat farmers like criminals | తమ డిమాండ్ల కోసం రైతులు మరోసారి నిరసనలు, ఆందోళనలకు దిగారు. అయితే వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. భారతరత్న అవార్డు గ్రహీత ఎంఎస్ స్వామినాథన్ కుమార్తె మధుర స్వామినాథన్ దీ�
Farmers Fly Kites To Tackle Drones | రైతుల ‘ఛలో ఢిల్లీ’ మార్చ్ను అడ్డుకునేందుకు పోలీసులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. డ్రోన్ల ద్వారా టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగిస్తున్నారు. అయితే రైతులు గాలిపటాలతో వాటికి చెక్ పెడుతున్న�
Farmers protest | నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అలుపెరుగని పోరు సాగించి కేంద్ర ప్రభుత్వ మెడలు వంచిన అన్నదాతలు.. ఇప్పుడు మళ్లీ అదే తరహా ఉద్యమానికి పూనుకున్నారు. పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, రైతు రుణాల మాఫీ తద�
వేసిన పంటలు ఎండుతున్నాయని, కాల్వకు స్థ లం ఇప్పించి సాగునీరు ఇవ్వాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని దాచారం గ్రామ రైతులు, బీజే పీ నాయకులు మంగళవారం తాసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ �
సీసీఐ అధికారుల తీరును నిరసిస్తూ ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో మంగళవారం రైతులు ఆందోళన చేపట్టారు. భీంపూర్ మండలానికి చెందిన రైతులు ఆదిలాబాద్ మార్కెట్ యార్డుకు పత్తిని వాహనాల్లో తీసుకొచ్చారు. పత్తిలో �