ఉమ్మడి మెదక్ జిల్లాలో రైతులు పిట్టల్లా రాలిపోతున్నారు. పంటలు ఎండిపోవడం, అప్పులు కావడం, ప్రభుత్వం నుంచి చేయూత లేకపోవడంతో రైతులు ఆత్మహత్యలు చేసుకుని తనువు చాలిస్తున్నారు. కుటుంబాల్లో పుట్టెడు దు:ఖాన్ని �
నలభై రెండేండ్ల నరేశ్ నౌటియాల్ ఒకప్పుడు రోజుకూలీ. ఆ పరిస్థితి నుంచి అతను బయటపడతాడని, ఎంతోమంది నిరుద్యోగులకు స్ఫూర్తిగా నిలుస్తాడని ఎవరూ అనుకోలేదు. కానీ తమ గ్రామ రైతులకు సహకార మార్కెట్ సదుపాయం కల్పించ�
వడగండ్ల వానతో పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇటీవల కురిసిన వడగండ్ల వానకు పంట నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఎకరాకు రూ.25వేల చొప్పున నష్ట
అసెంబ్లీ ఎన్నికల్లో అమలుకానీ హామీలిచ్చి అబద్ధాలతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్కు పార్లమెంట్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి నాయకులు, కార్యకర్తలకు సూచించారు.
ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను కొనుగోలు చేసి పైసా ఇవ్వకుండా ఓ వ్యాపారి రైతులను ఇబ్బంది పెడుతున్న ఘటన ములుగు మండలం శ్రీనగర్ గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శుక్రవారం బాధిత రైతులు ‘నమస్తే తెలంగ�
చేతికొచ్చిన పంట సాగునీరు లేక కండ్లముందే ఎండిపోతున్నది. చేసిన కష్టమంతా చేజారిపోతున్నా చేసేదేమీలేక రైతన్న దిక్కుతోచని స్థితిలో ఎండిన వరి పంటను గొర్లకు మేతగా ఇస్తు న్నారు. గోపాల్పేట మండలం ఎర్రగట్టు తండా
నారాయణపేట జిల్లా మాగనూరు మండలంలోని ఆ యా గ్రామాల్లో సాగునీరు లే క పంటలు ఎండిపోతున్నా యి. మండలంలో దాదాపు అన్ని గ్రామాలకు చెందిన రైతుల పొలాలు ఎకరం మొదలుకొని మూడెకరాల వరకు ఎండుతూనే ఉన్నాయి. కొన్ని పల్లెల్లో �
నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో శుక్రవారం సాయంత్రం చిరు జల్లులు కురిశాయి. 5 గంటల సమయంలో వాతావరణం కాస్త చల్లబడి ఉరుములతో కూడిన వర్షం కురిసింది. గత రెండు వారాలుగా తీవ్ర ఎండలతో ఉక్కిరిబిక్కిరి అయిన ప్రజలకు
జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పక్కాగా ధాన్యం సేకరిస్తున్నట్లు అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. శుక్రవారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా హవేళీ ఘనపూర్ మండలం బూరుగుపల్లి, వాడి, రాజుపేట, కొత
ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నది. మార్కెట్ కమిటీ అధికారులు వ్యాపారులతో కుమ్మక్కై రైతుల కష్టాన్ని తక్కువ చేసే ప్రయత్నం చేస్తే సహించేది లేదు.
ప్రస్తుత ఎన్నికల్లో పార్టీల ప్రచారం ఎలా ఉన్నా.. సగటు ఓటరు మాత్రం తన సమస్యల చుట్టే ఆలోచిస్తున్నాడు. నిరుద్యోగం, ధరలే ప్రధానంగా ఓటేస్తామని 50శాతం మంది అభిప్రాయ పడినట్టు లోక్నీతి తాజా సర్వే వెల్లడించింది.