అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం హామీలు అమలు చేయాలని కోరుతూ సిద్దిపేట నియోజకవర్గ రైతులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. సీఎం రేవంత్రెడ్డికి పోస్ట్కార్డుల ద్వారా హామీలు అమలు చేయాలని ప్రజాస్వామ్�
MLA Jagadish Reddy | రాష్ట్రంలో రైతులకు(Farmers) భరోసా, ప్రజలకు భద్రత కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(MLA Jagadish Reddy) అన్నారు.
Telangana | కాంగ్రెస్ పార్టీ 100 రోజుల వైఫల్యాలపై రైతులు పోస్టు కార్డు ఉద్యమం ప్రారంభించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సిద్దిపేట రైతులు లేఖలు రాశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు కోసం ప్రజాస్వామ్య పంథ
రైతులు తాము పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి సూచించారు. ఆదివారం ఆయన మండలంలోని గన్నారం కమాన్ వద్ద ఏర్పాటు చేస�
వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని డీబీఎం-38 ఎస్సారెస్పీ 17ఎల్ ఉపకాల్వను ఓ రైతు పూడ్చేసి వ్యవసాయ భూమిగా మార్చుకుంటున్నాడు. ఈ మండలంలో సాగునీటి కోసం గత ప్రభుత్వం కోట్లాది రూపాయలతో ఎస్సారెస్పీ ఎడమ కాల్వను
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకూ ఉద్యమిస్తామని సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా పోస్�
కొల్చారం, చిలిపిచెడ్ మండలాల్లోని వివిధ గ్రామాల్లో ప్రభుత్వ ఆదేశాల మేరకు పీఏసీఎస్ సీఈవోలు, ఐకేపీ సిబ్బంది ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించారు. కానీ రైస్మిల్లులకు ఎప్పుడు తరలిస్తారోనని రైతులు ఎదురుచూస్�
రైతులకు ధాన్యం డబ్బులను రెండు రోజుల్లోనే చెల్లించేందుకు ప్రయత్నిస్తున్నట్టు పౌరసరఫరాల సంస్థ కమిషనర్ డీఎస్ చౌహాన్ తెలిపారు. ధాన్యం కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, రైతులకు ఎక్కడా ఎలాంటి �
నీళ్లు లేక వేసిన పంటలు ఎండిపోయి.. చేసిన అప్పులు తీర్చే మార్గం లేక ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇద్దరు రైతులు పురుగు మందు తాగి తనువుచాలించారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లికి �