ధాన్యం కొనుగోళ్లు వేగంగా చేపట్టాలని రాష్ట్ర సివిల్ సప్లయ్ కమిషనర్ దేవేంద్ర సింగ్ చౌహాన్ అధికారులు, నిర్వాహకులను ఆదేశించారు. ఉమ్మడి జిల్లాలో మంగళవారం ఆయన పర్యటించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో విఫలమైందని బీఆర్ఎస్ నాగర్కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ విమర్శించారు. రాష్ట్రం లో కరువు
హనుమకొండ జిల్లా వేలేరు మండలం పీచర గ్రామానికి చెందిన పిట్టల సుధాకర్ మరణించినందున అతడి కుటుంబానికి రైతుబీమా వర్తించేలా చర్యలు చేపట్టినట్టు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ‘పంటలకు దూరమై..
ఉద్యాన రైతుల ఆదాయం మూడింతలు పెంచే లక్ష్యంతో ప్రత్యేక ప్రణాళిక అమలు చేయనున్నట్లు ఆయిల్ఫెడ్ ఎండీ, ఉద్యానశాఖ డైరెక్టర్ కె.అశోక్రెడ్డి తెలిపారు. మంగళవారం అశ్వరావుపేట మండలంలో విస్తృతంగా పర్యటించిన ఆయన
రాజకీయంగా ఎదగడానికి, తెలంగాణ సాధించడానికి పోరాట పటిమ అందించింది, పెంచింది మెతుకు సీమ అని బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నారు. మంగళవారం సంగారెడ్డి జిల్లాలోని అందోల్ న
జనగామ వ్యవసాయ మార్కెట్లో ధాన్యం కొనుగోళ్లలో నెలకొన్న ప్రతిష్టంభన ఎట్టకేలకు తొలగింది. ఈ-నామ్లో తక్కువ ధర కోట్ చేశారనే అభియోగంపై ముగ్గురు ట్రేడర్లపై చీటింగ్ కేసు నమోదైన నేపథ్యంలో ఐదురోజులుగా మార్కె�
Ponnala Lakshmaiah | రైతులు (Farmers) పంటలను అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రాల దగ్గర ఇంకా ఎన్ని రోజులు పడిగాపులు కాయాలని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య(Ponnala Lakshmaiah) అన్నారు.
రాష్ట్ర రైతాంగం దీనావస్థలో ఉన్నది. పరాయి పాలనలోని పరిస్థితులే పునరావృతం అవుతుండటంతో రైతన్నలు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ‘మార్పు’ పేరిట అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం రైతుల బతుక
పదేండ్ల కాలంలో రైతులు ఎన్నడూ అనుభవించని కష్టాలను ఈ మూడు నెలల్లోనే చవిచూశారు. కరువు, అకాల వర్షాలకు పంట పోగా..మిగిలిన పంటనైనా అమ్ముకుని అప్పు లు తీర్చుకుందామంటే ధాన్యం కొనుగోళ్ల కేంద్రాల రూపంలో మరో కష్టం వ�
ఆరుగాలం శ్రమించి పండించిన పంటలను విక్రయించేందుకు మార్కెట్కు తీసుకొచ్చిన రైతులు అరిగోస పడుతున్నారు. పండిన ప్రతి గింజకూ మద్దతు ధర అందిస్తామని ఆర్భాటంగా ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాటలు నమ్మ
అసెంబ్లీ ఎన్నికల సమయం లో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలులో రేవం త్ సర్కారు పూర్తిగా విఫమైందని, హామీలను విస్మరించిన కాంగ్రెస్కు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు కర్రు కాల్చి వాత పెట్టాలని మాజీ మంత్�
జిల్లా వ్యాప్తంగా ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలద్వారా రైతులు తీసుకువచ్చే ధాన్యాన్ని త్వరగా కొనుగోలు చేయాలని కలెక్టర్ వల్లూరి క్రాంతి ఆదేశించారు. సోమవారం మండల కేంద్రమైన హత్నూర, చీక్మద్దూర్
గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుతూ సిద్దిపేట రైతులు పోస్టుకార్డు ద్వారా సీఎం రేవంత్రెడ్డికి వినతులు పంపారు. హామీలు అమలు చేయకపోతే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్ర�