ఇబ్బందుల్లో ఉన్నవారికి తక్షణమే కాస్తయినా సాయం అందితే వారికి ఎంతో సంతృప్తిగా ఉంటుంది. కష్ట సమయాల్లో కాకుండా ఆ తర్వాత చాలా రోజులకు అంతకన్నా ఎక్కువ సాయం చేసినా అది వారికి ఊరట కలిగించదు. అంతగా ఉపయోగపడదు కూడ�
రెండు రోజులుగా కురుస్తున్న అకాల వడగండ్ల వర్షాలకు పలు జిల్లాల్లో 2,200 ఎకరాల్లో పంట న ష్టం జరిగినట్టు వ్యవసాయశాఖ మం త్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.
farmers protest | పంజాబ్లో రైతుల నిరసన నాల్గవ రోజుకు చేరింది. శనివారం కూడా పాటియాలా జిల్లాలోని శంభు రైల్వే స్టేషన్లో రైలు పట్టాలపై రైతులు బైఠాయించారు. ఈ నేపథ్యంలో అంబాలా-అమృత్సర్ మార్గంలో 54 రైళ్లను రద్దు చేసినట�
నానా కష్టాల నడుమ యాసంగి పంట పండించి.. తీరా వడ్లను అమ్ముకుందామంటే రైతులకు అరిగోస తప్పడం లేదు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని చెబుతున్నా వాటిలో కనీస సౌకర్యాలు లేవు. ఓ వైపు చెడగొట్టు వాన
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం కురిసిన వడగండ్ల వాన తీవ్ర నష్టం మిగిల్చింది. డిచ్పల్లి, ఇందల్వాయి, సిరికొండ, ధర్పల్లి, మాక్లూర్, నవీపేట్, నందిపేట్ మండలాల్లో కురిసిన వర్షం రైత�
ఉమ్మడి జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. శుక్రవారం సాయం త్రం నుంచి రాత్రి వరకు ఉరుములు, మెరుపులతో కూడి న భారీ వడగండ్ల వాన కురిసిం ది. ఈదురు గాలులకు ఇండ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. కరెంటు స్తంభాలు, వృక్ష�
బీర్కూర్ మండల కేంద్రంలో విక్రయించిన నకిలీ విత్తనాలతో రైతులు మోసపోయిన విషయం తెలిసిందే. నకిలీ విత్తనాలతో సాగుచేసిన పంటలను కొన్ని రోజుల క్రితం వ్యవసాయశాఖ అధికారులు, గ్రోమోర్ కంపెనీ వారు పరిశీలించారు.
మొన్నటిదాకా నీళ్లు లేక పంటలు ఎండితే.. అరకొరగా వచ్చిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి అన్నదాతలు అరిగోస పడాల్సి వస్తున్నది. ఓ వైపు అకాల వానలు భయపెడుతుండగా.. ధాన్యం రైతు దైన్యస్థితిని ఎదుర్కోవాల్సి వస్తున్నది.
రైతులకు ఇచ్చిన హమీలను రేవంత్రెడ్డి వెం టనే అమలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ రైతులకు ఇచ్చిన హమీలు అమలుకు నోచుకోకపోవడంతో తెలంగాణ ఉద్యమగడ్డ సిద్దిపేట రైతులు పోస్టు కార్డు ఉద్యమానికి శ్రీక