రైతులు ఎంతైనా వరి పండించుకోవచ్చని, రూ.500 బోనస్ అదనంగా ఇచ్చి వడ్లు కొనే బాధ్యత తమ ప్రభుత్వానిదని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. ప్రస్తుత సీజన్ నుంచి కాకుండా వచ్చే పంట సీజన్నుంచి బోనస్ ఇచ్చి కొంటామని �
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుపై రైతులు పోస్టుకార్డు ఉద్యమం చేపట్టారు. రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సీఎంవో కార్యాలయానికి సోమవారం అన్నదాతలు ఉత్త�
అకాల వర్షాలు అన్నదాతలకు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి. గాలివాన బీభత్సానికి ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, నల్లగొండ జిల్లాల్లో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది.
ధాన్యం కొనుగోళ్ల అంశంలో పౌరసరఫరాల సంస్థ మాటలు కోటలు దాటుతుంటే, చేతలు మాత్రం గడప దాటడం లేదు. 7 వేలకుపైగా కేంద్రాలు ఏర్పాటుచేసి ధాన్యం కొనుగోలు చేస్తున్నట్టు ప్రభుత్వం గొప్పగా చెప్తున్నప్పటికీ వాస్తవ పరి�
అకాల వర్షం రైతులను అతలాకుతలం చేసింది. ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో ఆదివారం రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి మామిడి కాయలు నేలరాలాయి. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయ్యింది.
యాసంగి ధాన్యం అమ్ముకునేందుకు రైతులు అరిగోస పడుతున్నారు. 20 రోజులుగా ధాన్యం కొనుగోలు కేంద్రంలో పడిగాపులు కాస్తున్నా.. కాంటా కావడం లేదు. కొనుగోళ్లు ఆలస్యమైతే ఆకాల వర్షాలకు ధాన్యం తడిసిపోతుందేమోనని రైతులు �
అకాల వర్షాలతో పంటలు నష్టపోయి, ధాన్యం నీళ్లపాలై పుట్టెడు దుఃఖంలో రైతులు కొట్టుమిట్టాడుతుంటే... సీఎం రేవంత్రెడ్డి సహా మంత్రులు, ఎమ్మెల్యేలంతా ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా ఉన్నారు.
: ఉమ్మడి జిల్లాలో అకాల వర్షాలతో పంటలు దెబ్బతినగా.. పలుచోట్ల కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. పెద్దమొత్తంలో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవడంలో అధికారం యంత్రాంగం విఫలమవగా.. ప్రభుత్వం నుంచి స్పందన కరువ
మండలంలోని బరంగేడ్గి గ్రామంలో ధాన్యం కొనుగోళ్ల నిలిపివేత, రైస్ మిల్లర్లు క్వింటాలుకు ఐదు కిలోల తరుగు తీస్తుండడంపై రైతులు శనివారం ఆందోళన చేసి, తహసీల్దార్ లతకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై అధి�