సాధ్యంకాని హామీలిచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి విమర్శించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల కేంద్రంలో గురువారం ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించార
గత డిసెంబర్ వరకు దర్జాగా బతికిన రైతన్నకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. మొన్నటివరకు రైతుబంధు రావడం లేదని గగ్గోలు పెట్టిన రైతులు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం వడ్లు కొనడం లేదని రోడ్డెక్కి నిరసనలు చేస్తున్నారు.
‘నీ బోనస్ వద్దు.. నీ రైతుబంధు వద్దు.. ఫస్ట్ వడ్లు కొను’ అంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు. కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు చేపట్టకపోవడంతో ఆందోళనకు దిగారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వ
ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యాన్ని అధికారులు, మిల్లర్లు కలిసి కొనుగోలు చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతులు ఆందోళనకు దిగారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిలిచిపోవడంతో కడుపు మండిన వలిగొండ మ�
రైతుల ఆగ్రహానికి గురైన కాంగ్రెస్ సర్కారు దెబ్బకు దిగొచ్చింది. రోడ్డు నిర్మాణ పనులను త్వరలోనే ప్రారంభిస్తామని ప్రకటించింది. రెంజల్ మండల కేంద్రం నుంచి బ్రాహ్మణపల్లి (బందళ్ల) , దూపల్లి ఎక్స్ రోడ్ వరకు �
వానకాలం పంటల సాగుకు సంబంధించి జిల్లా వ్యవసాయాధికారులు ప్రణాళికను రూపొందించారు. రైతులకు లాభాన్నందించాలనే లక్ష్యంతో.. ఈ ఏడాది కొన్ని రకాల పంటల సాగును పెంచుతూ, మరికొన్ని పంటల సాగును తగ్గించారు.
అబద్ధపు హామీలతో కాంగ్రెస్ గద్దెనెక్కిందని, ఆ పార్టీ నాయకుల మోసపూరిత మాటలను నమ్మవద్దని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి ప్రజలకు సూచించారు.
రాష్ట్రంలోని కాం గ్రెస్ సర్కారు రైతుబంధు ఇవ్వకుం డా రైతులకు తీర ని ద్రోహం చేస్తున్నదనడానికి సాక్షా త్తూ వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన ప్రకటనే నిదర్శనమని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎక్స�
2014లో అధికారంలోకి రావడానికి ముందు నరేంద్ర మోదీ రైతులపై ఎన్నో హామీలు కురిపించారు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్నారు. చిన్న, సన్నకారు రైతులకు పింఛన్ మంజూరు చేస్తామన్నారు.
రైతుబంధు.. ఈ పేరు వింటే వెంటనే కేసీఆర్ గుర్తొస్తారు. పెట్టుబడి సాయం కింద రైతులకు అందించే సాయం ఐక్యరాజ్యసమితి ప్రశంసలు సైతం అందుకుంది. సమయం రాగానే టంచన్గా రైతుల ఖాతాల్లో డబ్బులు జమయ్యేవి. వాటిని పెట్టుబ�
బీఆర్ఎస్ హయాంలోనే తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. సోమవారం మల్దకల్, గట్టు, ధరూర్, కేటీదొడ్డి, గద్వాల మండలంతోని గోన్పాడుతోపాటు జిల్లా కే�
సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రైతులు మూడుచింతపల్లి మండలం కొల్తూర్లో ఆదివారం సీఎం రేవంత్ రెడ్డికి పోస్టుకార్డులను పంపారు. ఈ సందర్భంగా డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప
దుమ్ముగూడెం, చర్ల మండలాల రైతులకు జరగాల్సిన నష్టం జరిగిపోయాక స్పందించారు అధికారులు. గోదావరిపై దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద నిల్వ ఉండే నీటి ఆధారంతో ఆ ప్రాంత ఎగువన సుమారు వెయ్యి ఎకరాలకు పైగా రైతులు వరిసాగు చేస్