కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే తెలంగాణలో నీళ్లు కనుమరుగయ్యాయని, పం టలు ఎండి రైతులు నానా అవస్థలు పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివ�
Farmers | రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలనపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం విదితమే. సాగుకు సరిపడా నీరు, కరెంట్ ఇవ్వకపోవడంతో పంటలు ఎండిపోయి తీవ్ర నష్టాల పాలయ్యారు అన్నదాతలు. రేవంత్ �
ఎన్నిమార్లు విన్నవించినా తమ సమస్యలు పరిష్కరించడం లేదని హమాలీలు శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో కాంటాలను నిలిపివేసి సమ్మెకు దిగారు.
జిల్లాలో నిర్దేశించిన ఏడువేల ఎకరాల లక్ష్యానికి అనుగుణంగా ఆయిల్పామ్ తోటల పెంపకానికి కృషి చేయాలని రాష్ట్ర హార్టికల్చర్, సెరీ కల్చర్ కమిషనర్ అశోక్రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం నంగునూరు �
‘వ్యయము చేసి దేవుని సహాయం కోరేదే వ్యవసాయం’ అని మా నాన్న చెప్పిన మాట. కానీ, రాష్ట్రంలో ప్రస్తుత వ్యవసాయాన్ని పరిశీలిస్తే వైకుంఠపాళి ఆట గుర్తుకొస్తున్నది. 130 రోజుల యాసంగి వరి పంట కాలం.. 142 రోజుల కాంగ్రెస్ పాల�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా పలు చోట్ల ధాన్యం కొనుగోళ్లు మొదలుకాలేదు. రైతులు వడ్లను కల్లాలకు తెచ్చి 20 రోజులు అవుతున్నా కొనుగోళ్లు జరగడం లేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో వడ్లను ప్రైవేటు దళారుల�
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్రలో రెండోరోజూ అదే హోరు కొనసాగింది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బుధవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నుంచి మొదలై సూర్యాపేట వరకు సాగింది. రాత్రి అక్కడే బసచేశారు.
నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండల కేంద్రంలో గురువారం టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంకు నిరసన సెగ తగిలింది. మండల కేంద్రంలో నిర్మించ తలపెట్టిన ఇథనాల్ పరిశ్రమ పనులను కొనసాగించకుండా చర్యలు తీసుకు�
విజయవాడ-నాగ్పూర్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ గురువారం వరంగల్-భూపాలపట్నం జాతీయ రహదారిపై రైతులు ధర్నాకు దిగారు. హనుమకొండ జిల్లాలోని మొగుళ్లపల్లి, గట్లకానిపర్తి, రంగ
సన్నరకం వడ్లపై రైస్ మిల్లర్ల దోపిడీని ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించేదిలేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రైతుల నుంచి మిల్లర్లు మద్దతు ధర కన్నా తక్కువ చెల్లించి సన్నరకం వడ్లను కొనుగోలు చేస్తే �
పదేండ్ల కింద ఫ్లోరైడ్బండతో నడుములొంగిన నల్లగొండ పదేండ్ల తరువాత లేచి నిలబడింది. తెలంగాణ రాష్ట్రం రాకముందు ఒక్క పంటకే గగనమైన చోట రెండు పంటలకు పుష్కలమైన నీళ్లు. ఎస్సారెస్పీ కాలువల్లో కాళేశ్వరం ఉప్పొంగిత
అకాల వర్షాలకు పంటలు దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పట్టణంలో అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని స్థానిక నాయకులతో కలిసి మంగళవార�