గత రెండు లోక్సభ ఎన్నికల సమయాల్లో, అధికారం చేపట్టిన తర్వాత పలు సందర్భాల్లో కేంద్రంలోని బీజేపీ అనేక హామీలు ఇచ్చింది. ప్రధానంగా 2022 నాటికి రైతులు ఆదాయం రెట్టింపు చేస్తామని ఆర్భాటంగా ప్రకటించింది.
Grain Purchase | మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో ఆరు బయట ఉన్న ధాన్యం, మకజొన్న కొనుగోలు చేయడం లేదని రైతులు సోమవారం ఆందోళన చేపట్టారు. యాసంగిలో సాగుచేసిన ధాన్యం చేతికంది వస్తుండటంతో విక్రయానికి తీస�
పంజాబ్లో బీజేపీ అభ్యర్థులకు, నాయకులకు రైతుల నుంచి పెద్ద ఎత్తున నిరసన సెగ ఎదురవుతున్నది. బీజేపీ ఎన్నికల ప్రచారం ఎక్కడ ఉంటే.. అక్కడ నల్ల జెండాలతో రైతులు నిరసనకు దిగుతున్నారు.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను, గద్దెనెక్కాక ఎందుకు అమలు చేయలేదో కాంగ్రెస్ పార్టీని ప్రజలు నిలదీయాలని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు కోరారు. చండ్రుగొండలో సోమవారం రోడ్ షోలో ఆయన మ�
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం మెదక్కు బీఆర్ఎస్ అధినేత, గులాబీ దళపతి కేసీఆర్ రానున్నారు. కేసీఆర్ రాక కోసం ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్ బస్సు యాత్ర, రోడ్ �
కరువు ప్రభావం గ్రామాలపై తీవ్రంగా పడింది. సాగునీరందక కండ్లెదుటే పంటలు ఎండిపోవడంతో చేసేది లేక కూలీలతో పాటు రైతులు సైతం ఉపాధి హామీ పనులకు పోవాల్సి వస్తున్నది. మూడేండ్లలోనే గత ఏప్రిల్లో అత్యధిక కూలీలు ఉపా�
నీరు ప్రాణికోటికి జీవనాధారం. దేశంలో అన్నిచోట్లా ఎండలు మండిపోతున్నాయి. కర్నాటకలో అయితే చాలా ప్రదేశాల్లో నీటికి కటకట నెలకొన్న పరిస్థితులు రోజూ వార్తల్లో ప్రముఖంగా నిలుస్తున్నాయి.
మెదక్ జిల్లా చిలిపిచెడ్, కొల్చారం మండలాల్లో యాసంగి ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతున్నదని, దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని శుక్రవారం ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురించిన కథనానికి శనివారం �
జిల్లాలను కుదిస్తే ప్రజల ఆందోళనలతో రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని బీఆర్ఎస్ నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ హెచ్చరించారు. శుక్రవారం ఆయన నాగర్కర్నూల్లోని పార్టీ కార్యాలయం
కొత్త జిల్లాలను రద్దు చేసేందుకు ప్రభుత్వం కమిటీని వేస్తున్నట్లు ప్రచారం వస్తున్నదని.. ఇది అత్యంత దుర్మార్గమైన పని అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. కొత్త జిల్లాల వ్యవస్థను నాశనం