ఆరు గ్యారెంటీలు అని చెప్పి గద్దెనెక్కి మోసం చేసిన కాంగ్రెస్ను, తెలంగాణ ఏమీ చేయని బీజేపీని పార్లమెంట్ ఎన్నికల్లో బొందపెట్టాలని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు పిలుపునిచ్చారు. గురువారం రాత్రి సిద్దిపే�
జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. ఈ సీజన్లో ఇప్పటివరకు కేవలం 600 మంది రైతుల నుంచి 3059.24 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. ఈ ధాన్యం విలువ రూ.6.74 కోట్లు మాత్రమే. ఇందులో కేవలం రూ.24 లక్ష
యాసంగిలో సాగుచేసిన వరి పంటలు కోతకొచ్చాయి. నూర్పిడి పనుల్లో అన్నదాతలు బిజీగా ఉండగా కొనుగోలు చేయాల్సిన అధికారులు మాత్రం సంసిద్ధత చూ పడం లేదు. కొనుగోలు కేంద్రాల ఏ ర్పాటు కేవలం ప్రకటనకే పరిమితం కావడంతో రైతు
Minister Thummala | భూసార పరీక్షా కేంద్రాలను(Soil tests )అందుబాటులోకి తీసుకొస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Thummala)అన్నారు.
Post cards | కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి(CM Revanth Reddy) ఉత్తరాలు(Post cards) రాస్తూ అన్నదాతలు(Farmer) ప్రారంభించిన పోస్టు కార్డు ఉద్యమం ఉధృత మవుతున్నది.
ఉండడానికి ఇల్లులేదు. పూరి గుడిసెలోనే జీవనం. జీవనోపాధి కోసం దుబాయ్కి పోయాడు. అనారోగ్యంతో తిరిగి వచ్చాడు. కుటుంబంతో కలిసి ఉన్న ఊర్లోనే ఉపాధి పొందాలని అనుకున్నాడు.
ధాన్యం కొనుగోళ్ల వేగం పెంచాలని, రైతులు కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోళ్లు చేయాలని మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్ కేంద్రం నిర్వాహకులను ఆదేశించారు.
ఉమ్మడి పాలనలో తెలంగాణ ప్రాంతం గోసపడ్డది, కంట కన్నీరు పెట్టింది. అందుకే గోరటి వెంకన్న ‘పల్లే కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల.. నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రల..’ అంటూ పాట రాశారు.
దేశ అభివృద్ధి, శ్రేయస్సు, యువత, మహిళలు, పేదలు, రైతులే ప్రధాన అజెండాగా బీజేపీ తన నూతన ఎన్నికల మ్యానిఫెస్టో ‘సంకల్ప పత్రం.. మోదీ గ్యారెంటీ’ని ఇటీవల విడుదల చేసింది. వికసిత భారతే తమ లక్ష్యమని పేర్కొన్నది.
‘సర్కారు వారి పాట రూ.1,700, రూ.1,823, రూ.1,900 ఏక్ బార్.. దో బార్.. తీన్ బార్'.. ఇదీ రైతుకు దక్కిన ధర. వారం రోజుల ఆందోళన తర్వాత మంగళవారం జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డులో ఈ-నామ్ ఆన్లైన్ ద్వారా ప్రారంభమైన ధాన్యం కొను�