కామారెడ్డి పౌరసరఫరాల శాఖలో గందరగోళం చోటుచేసుకున్నది. ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమైన వేళ మొన్నటి వరకు ఒకే అధికారికి రెండేసి పోస్టులను అప్పగించి చేతులు దులుపుకొన్నారు. ధాన్యం కొనుగోళ్లను మమ అనిపించేందుక�
చివరి తడికి నీళ్లు అందిస్తే పంటలు పండుతాయని, వెంటనే అధికారులు ఎస్సారెస్పీ కాల్వ ద్వారా నీళ్లు ఇవ్వాలని రైతులు వేడుకుంటున్నారు. శాయంపేటలోని ఎస్సారెస్పీ డీబీఎం -31 కాల్వ వద్ద నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నా�
జిల్లావ్యాప్తంగా 128 కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించామని, రైతులకు ఎక్కడా ఇబ్బంది లేకుండా కొనుగోళ్లను వేగవంతం చేయాలని భద్రాద్రి జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆల అన్నారు. గురువారం గుంపెన, నామవరం ధాన్
నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రంలో గురువారం సాయంత్రం అబ్బాపూర్, జూలపల్లి రైతులు ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు దిష్టి
తెలంగాణలో గత నెల రోజులుగా రాజకీయ పార్టీలన్నీ రైతు ఆత్మహత్యలపైన రాజకీయం చేస్తున్నాయి. భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ... ‘కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క రైతు కూడా ఆత�
‘అమ్మకు అన్నం పెట్టనివాడు చిన్నమ్మకు బంగారు గాజులు కొనిపెడతానన్నాడట’ అనే సామెత కాంగ్రెస్ పార్టీకి అతికినట్టు సరిపోతుంది. ప్రస్తుత ఎన్నికల సీజన్లో ఆ పార్టీ హామీలు, గ్యారెంటీలంటూ చేస్తున్న హంగామా ఇంత�
నిజామాబాద్ జిల్లాలోని బాన్సువాడ, బోధన్ డివిజన్లలో రెండు రోజుల క్రితం కురిసిన వడగండ్ల వాన రైతులకు కడగండ్లు మిగిల్చింది. మొత్తం 1726.12 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. 910 మంద�
ఎన్నికల సమయంలో అడ్డగోలు అబద్ధాలు చెప్పి తీరా ఇప్పుడు అధికారంలోకి వచ్చి రైతుల నోట్లో మట్టి కొడుతున్నదని, రైతుల ఉసురు పోసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి పుట్టగతులుండవని బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర�
ధాన్యం ధరను తగ్గించారని ఆరోపిస్తూ బుధవారం సాయంత్రం రైతులు జనగామ మార్కెట్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. మార్కెట్ కార్యదర్శి, ఇతర అధికారులతో వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తతకు దారితీసింది.
వేసిన పంటలు చేతికొచ్చే సమయంలో ఎండిపోవడంతోనే పంట సా గు కోసం తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలని రైతు లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, వారి కు టుంబాల్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ మంత్రి శ్రీనివాస్గ�
సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం సుల్తాన్పూర్ గ్రామ శివారులో ఈనెల 16న భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతున్నది. సభ నిర్వహణ కోసం సింగూరు చౌర స్తా వద్ద సుల్తాన్పూర్ గ్రామ శివారులో 45