ప్రభుత్వం నుంచి అనుమతి రాకపోవడంతో సిద్దిపేట జిల్లాలో పొద్దుతిరుగుడు పంటను మార్కెట్లలో కొనుగోలు చేయడం లేదు. రైతులు పొద్దు తిరుగుడును నిల్వచేసి కొనుగోళ్ల కోసం ఎదురుచూస్తున్నారు. మార్క్ఫెడ్ అధికారులు
కేసీఆర్ ప్రభుత్వం 11 విడతలపాటు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమయానికి రైతుబంధు సాయం అందిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఒక్క విడత అందించేందుకే ఆపసోపాలు పడుతున్నది.
రాష్ట్రంలో నిర్దిష్టమైన వ్యవసాయ ప్రణాళిక లేకపోవడం, ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కొనేందుకు అవసరమైన చర్యలు తీసుకోకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీపీఎం పేర్కొంది.
Telangana | ధాన్యం కొనుగోళ్లలో పౌరసరఫరాల సంస్థ నిర్లక్ష్యం... రైతులకు శాపంగా మారుతున్నది. ఒకవైపు అకాల వర్షం ముప్పు పొంచి ఉన్నదని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్నా.. అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల వ్యాప్తంగా శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు మంగళవారం ప్రజలు సంబురంగా జరుపుకున్నారు. రైతులు ఉదయాన్నే తమ పంటపొలాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు.
ఉగాది పర్వదినాన్ని ప్రజలు మంగళవారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. నూతన తెలుగు సంవత్సరం క్రోధికి స్వాగతం పలుకుతూ ఇండ్లలో పూజలు నిర్వహించారు. ఉదయాన్నే మామిడి తోరణాలతో అలంకరించారు. పిండి వంటలు, షడ్రుచుల ప�
వర్ని, చందూరు, కోటగిరి, రుద్రూర్, బోధన్ తదితర మండలాల్లో సోమవారం రాత్రి వడగండ్ల వర్షం కురిసింది. టాక్లీ, సోంపూర్, కొల్లూర్, సుంకిని తదితర గ్రామాల్లో కురిసిన వడగండ్లతో వరి పైర్లు దెబ్బతిన్నాయి. వడ్లు రాల�
ధాన్యం కొనుగోలు చేయడం లేదని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపై వడ్లు పోసి నిప్పు పెట్టి నిరసన తెలిపారు. ఈ సంఘటన సోమవారం సూర్యాపేట జిల్లా అడ్డగూడూరులో చోటుచేసుకుంది.
తెలంగాణ ఆవిర్భావ అనంతరం అభివృద్ధి పథంలో అగ్రగామిగా దూసుకువెళ్లిన రాష్ట్రంలో ప్రస్తుతం నిరాశా నిస్పృహలు చోటుచేసుకుంటున్నాయి. నాలుగు నెలల కాంగ్రెస్ పాలనలో సాగు సన్నగిల్లడం, పంటలు ఎండిపోవడం ఆందోళన కలి�
MLA Maheshwar Reddy | కాంగ్రెస్(Congress) ప్రభుత్వం రైతులను( Farmers) నిండా ముంచింది. గత బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం రైతుబంధుకు కేటాయించిన రూ.7 వేల కోట్లు.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే డైవర్ట్ చేశారు.
కరువు కారణంగా అప్పులపాలై రైతులెవరూ చనిపోలేదని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి స్పష్టం చేశారు. ఎండిన పంట లెక్కలు తీసి రైతులకు తగిన నష్టపరిహారం అందిస్తామని పేర్కొన్నారు.
రాష్ట్రంలో కరువొచ్చింది. మళ్లీ రైతుల ఆత్మహత్యలు మొదలయ్యాయి. అన్నదాతలకు ప్రభుత్వం అండగా ఉండాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కోరితే.. ఆత్మహత్య చేసుకున్న రైతుల వివరాలివ్వాలని సీఎం రేవంత్ సూచించారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సొంత జిల్లా మహబూబ్నగర్లో రైతు ఆత్మహత్యకు రాజకీయ రంగు పులుముతున్నారు. సీఎం జిల్లాలో రైతు బలవన్మరణాన్ని పక్కదారి పట్టించేందుకు కాంగ్రెస్ నాయకులు విఫలయత్నం చేశారు.
శ్రీరామ సాగర్ ప్రాజెక్టు(ఎస్సారెస్పీ) నుంచి సరస్వతి కెనాల్ ద్వారా ఆయకట్టుకు నీరు అందుతున్నది. దీని పరిధిలో సోన్, నిర్మల్ రూరల్, లక్ష్మణచాంద, మామడ, ఖానాపూర్, పెంబి మండలాలు ఉన్నాయి. వీటి పరిధిలో సుమార�