రైతులకు కరెంట్ కష్టాలు రానియ్యమని విద్యు త్తు శాఖ అధికారులు హామీ ఇచ్చారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలం వెంకట్రావుపేటలో అస్తవ్యస్త కరెంట్తో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని, అర్ధరాత్రి ప్రాణాలతో చె
తెలివితక్కువ, అసమర్థ, అవివేక, చవట, దద్దమ్మ, దరిద్ర, అర్భక ప్రభుత్వ పాలన వల్లే ఈ కరువు. నీటి నిర్వహణ తెల్వని లత్కోరు పాలకులు వీళ్లు. వీళ్ల మెడలు వంచుతం. ప్రజలకు ఎక్కడ కష్టమొస్తే అక్కడికి వస్తం. చివరి శ్వాస వరక�
గోదావరిలో 20 వేల క్యూసెక్కుల వరద దాటినంక కన్నెపల్లి పంపుహౌజ్ ద్వారా నీళ్లు ఎత్తకుంటే తానే 50 వేలమంది రైతులతో వెళ్లి మోటార్లు నడిపిస్తానని బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్రావు హెచ్చరించారు.
ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ సర్కార్ ఘోరంగా విఫలమైందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కే లక్ష్మణ్ విమర్శించారు. గ్యారెంటీల అమలుతోపాటు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేయా
‘మిస్టర్.. రేవంత్రెడ్డి ఆన్సర్ మీ.. రైతులకు ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తావు? అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ ప్రశ్నించారు. రాష్ట్రంలో సాగునీరు లేక రైతులు అష్టక
రైతులకు మళ్లీ కష్టకాలం మొదలైంది. పదేండ్ల కిందటి కరువు ఛాయలు కండ్లముందు కదులుతున్నాయి. పెట్టుబడి సాయం అందక అప్పులు, కరెంటు కోతలు, సాగు నీటి కొరత, పుట్టని పంట రుణాలు, తగ్గిన పంట దిగుబడులు, ‘మద్దతు’లేని ధర, నె�
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నాలుగు సజీవ జలధారలను సృష్టిస్తే... కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్ల అవి ఎండిపోయి ఎడారులుగా మారాయని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మండిపడ్డారు. రాష్ట్రం�
కష్ట కాలంలో రైతులకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తున్నది. భూగర్భ జలాలు అడుగంటుతుండడంతోపాటు వడగండ్లు, అకాల వర్షాలకు పంటలు దెబ్బతినడంతో రైతులను ఆదుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వంతో కొట్లాడుతున్నది.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీలతో పాటు అనేక హామీలిచ్చి అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్కు గుణపాఠం చెప్పాలని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ ప�
రైతులను నమ్మించి మోసంచేసిన కాంగ్రెస్ పార్టీకి ఎంపీ ఎన్నికల్లో ఓటుతో తగిన బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని కొత్తపల్లిలో శుక్రవారం నిర్వహించి�
KCR | చేనేత కార్మికులు, రైతులపై అడ్డగోలు వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేతలపై బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ధ్వజమెత్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సంద
సమైక్య రాష్ట్రంలో సాగునీటి రంగంపై దారుణమైన వివక్ష ఉండేది. అందుకు మిడ్మానేరు జలాశయమే పెద్ద ఉదాహరణ. ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల్లోని రెండు లక్షలకుపైగా ఎకరాలకు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో 2006లో మ�
ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరువు కోరల్లో చిక్కింది. మొన్నటిదాకా జలసిరులతో కళకళలాడిన ప్రాంతం, ఇప్పుడు కాంగ్రెస్ వందరోజుల పాలనలో సాగునీటి కోసం అల్లాడిపోతున్నది.