Telangana | కాంగ్రెస్ ప్రభుత్వ అలసత్వం, అసమర్థ పాలన మూలంగా రాష్ట్రంలో రైతులకు భారీ నష్టాలను మిగిల్చింది. సాగునీరు ఇవ్వడంలో సర్కారు వైఫల్యంతో రైతుల రెక్కల కష్టం, పెట్టుబడి కరువుపాలు అవుతున్నది.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, రైతుబాంధవుడు కేసీఆర్ ఆది నుంచీ రైతులకు అండగా నిలుస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో దండుగన్న వ్యవసాయాన్ని స్వరాష్ట్రంలో పండుగలా మార్చారు.
రాష్ట్రంలో సాగునీటి నిర్వహణ ఎంత అస్తవ్యస్తంగా తయారైంది? అన్న ప్రశ్నకు సుందిళ్ల పరిణామమే పెద్ద ఉదాహరణ. అసలు బరాజ్లోని నీటిని ఎందుకు ఖాళీ చేయాలనుకున్నారనేది ఎవరికీ అంతుబట్టడం లేదు.
అధికారంలో ఉన్నప్పుడు రైతులకు అండగా నిలిచి వ్యవసాయాన్ని పండుగలా మార్చిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. అధికారంలో లేకున్నా వారికి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. కాంగ్రెస్ వంద రోజుల పాలనలో రైతులు సాగునీటి
నల్లగొండ మున్సిపాలిటీలోని పానగల్లో యథేచ్ఛగా ధాన్యం దందా కొనసాగుతున్నది. అక్కడ ఇటీవల అనధికారికంగా కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. సాధారణంగా అర్బన్ ప్రాంతాల్లో ప�
Regional Ring Road | రాష్ట్రంలో రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ఆర్) నిర్మాణంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరి ప్రాంతంలో ఈ రోడ్డు నిర్మాణానికి భూములు ఇచ్చేందుకు నిరాకరిస్తూ కొందరు �
‘పాడి రైతుల ఆపసోపాలు’ అనే శీర్షికన నమస్తే తెలంగాణ దినపత్రికలో గురువారం ప్రచురితమైన వార్తకు సంబంధిత శాఖ అధికారులు స్పందించారు. వర్ని, కోటగిరి మండలాలకు చెందిన పాడి రైతులకు 15రోజుల బిల్లులను విడుదల చేశారు.
కాంగ్రెస్ సర్కారు నిర్వాకంతో కాల్వల్లో నీళ్లు లేక చెరువులు, కుంటలు నోళ్లు తెరుచుకున్నాయి. బోరు బావులన్నీ బోరుమంటున్నాయి. నీళ్లు లేక పంట పొలాలు ఎండిపోతున్నాయి. చేతి కందే దశలో ఉన్న పంటలను కాపాడుకునేందుక�
ప్రతికూల పరిస్థితిలోనూ ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ప్రగతిపథంలో దూసుకుపోతున్నది. ఈ ఆర్థిక సంవత్సరం లక్ష్యాన్ని మించిన ఆదాయం సాధించి రికార్డు సృష్టించింది. పత్తి, అపరాల పంటల దిగుబడి ఈ ఏడాది ఆశించిన మేర రాకపో�
తెలంగాణ తొలి సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని క్రాసింగ్ వద్ద ఎండిన పంటలను శుక్రవారం పరిశీలించనున్నారు. నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు పెద్దఎత్
RS Praveen Kumar | అధికారంలోకి వచ్చిన వెంటనే రుణమాఫీ చేస్తామని చెప్పి.. ఇచ్చిన మాటను తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నాగర్కర్నూలు ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘మేం అధికారంలోకి రాగానే డిసెంబర్ 9న రూ.2 లక్షల రుణం మాఫీ చేస్తాం. రైతులంతా బ్యాంకులకు వెళ్లి రుణాలు తెచ్చుకోండి’ ఇదీ ఎన్నికల ప్రచారంలో రైతులకు రేవంత్రెడ్డి ఇచ్చిన హామీ. రేవంత్రెడ్డి ఆశించినవిధంగా డిస�
నీటితో నిత్యం కళకళలాడే గోదావరి ఎడారిని తలపిస్తోంది. గత కేసీఆర్ ప్రభుత్వ హయాం లో నిత్యం జలకళను సంతరించుకోగా.. ప్రస్తుతం నీరు లేక బోసిపోయి దర్శనమిస్తోంది. గోదావరిలో ఎక్కడో ఉన్న పాయలో ఉన్న నీటికి మోటర్లు ప�
రైతులు పండించే పంటను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని పాలకులు చెబుతున్నా.. ఆచరణలో మాత్రం కనిపించడం లేదు. కామారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు మక్క కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ప్రారంభించలేదు. ఇదే అదునుగా దళార�