యాసంగి వరి ధాన్యానికి మద్దతు ధరతోపాటు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇవ్వాలని, లేకపోతే రైతు ఉద్యమం చేపడతామని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా డిమాండ్ చేశారు.
ఇతర పార్టీల నేతల కోసం గేట్లు తెరవడం కాదు.. ప్రాజెక్టుల గేట్లు తెరిచి రైతులకు నీళ్లివ్వాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు.
కేసీఆర్ ప్రభుత్వంలో సుభిక్షంగా ఉన్న వ్యవసాయరంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభంలోకి నెట్టిందని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి విమర్శించారు. వరంగల్ జిల్లాలో రైతు సమస్యల పరిష్కార�
ఎండిన పంటలకు ఎకరానికి రూ.25 వేల నష్టపరిహారం ఇవ్వాలని, ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి ధాన్యానికి రూ.500 బోన స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు జనగామ కలెక్టర్కు షేక్ రిజ�
రైతులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేలా బీఆర్ఎస్ తరఫున పోరాటం చేస్తామని, రైతులకు అండగా ఉంటామని ములుగు జడ్పీ అధ్యక్షురాలు బడే నాగజ్యోతి అన్నారు. రైతులకు మద్దతు ధర కల్పించాలని బీఆర్ఎస్ నాయకు
కాంగ్రెస్ పాలనలో రైతులు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారని బీఆర్ఎస్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ భవేశ్ మి
వ్యవసాయ బావిలో పూడిక తీస్తుండగా క్రేన్ వైరు తెగి మట్టితో ఉన్న డబ్బా పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని నర్సింహపురం బంజర గ్రామ పంచాయతీ పరిధిలోని బయ్యా వెంకన్న వ్యవసాయ
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో కరువు మొదలైందని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డితో కలిసి రైతు సమ�
జిల్లాలో రైతులు సాగు చేసిన పంటలకు సాగునీరందక ఎండిపోతున్నాయని, పంటల నష్టాన్ని అంచనా వేయడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కోరుతూ గద్వాల, అలంపూర్ ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్రెడ్డి, విజయుడు మ�
రైతులకు పంట పరిహారంతోపాటు క్వింటాకు రూ.500 బోనస్ ఇవ్వాలని బీఆర్ఎస్ వనపర్తి జిల్లా గట్టుయాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని మంగళవారం అదనపు కలెక్టర్ సం
ఎంతోమంది పేదలు ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములవి. పోడు చేసుకున్నందుకుగాను నాటి ప్రభుత్వం వాటిపై హక్కులు కల్పించి అసైన్డ్ చేసింది. దీంతో ఆ భూములను వారు, వారి వారసులు కాలక్రమేణా వారి తాతల కాలం నుంచ�
పది వేల ఎకరాల్లో పంటలు ఎండుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తున్నదని, కూడవెల్లి వాగులోకి తక్షణమే నీటిని విడుదల చేయాలని, లేకపోతే రైతులతో కలిసి మల్లన్నసాగర్ను ముట్టడిస్తామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు
ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ నాగర్కర్నూల్ జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రస్తుత ముఖ్యమం�