‘మూడు విడుతల పాల బిల్లులు ఇంకా ఇయ్యలె.. బిల్లులు రాకపోతే బర్లకు దాణా, గడ్డి ఎలా తీసుకురావాలి? బర్లు కొన్నప్పుడు తీసుకున్న బాకీలు, వాటి కిస్తీలు ఎలా చెల్లించాలి ’ అంటూ పాడి రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభ�
అన్నదాత కల చెదిరిపోయింది. కాంగ్రెస్ సర్కారు చేసిన మోసంతో ముఖం చిన్నబోయింది. ‘మీరు పంటలు వేసుకోండి. మేం నీళ్లిస్తాం’ అని ఎన్నికల ముందు ఆ పార్టీ చెప్పిన మాటలను నమ్మి సాగు చేసినా పాపానికి పంట ఎండుతున్నది.
ఏనుగు సంచరిస్తున్న నేపథ్యంలో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని పీసీసీఎఫ్ పర్గెయిన్ అన్నారు. గురువారం బెజ్జూర్లోని అటవీ శాఖ అతిథిగృహంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్
మెదక్ ఎంపీ స్థానంలో బీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని, మెదక్ గడ్డ ఎప్పటికీ బీఆర్ఎస్ అడ్డ అని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డితో కలిస
Revanth Reddy | 2015లో వచ్చిన కరువు వల్ల చనిపోయిన ప్రతి రైతు కుటుంబానికి రూ. 25 లక్షల పరిహారం ఇవ్వాలని అప్పట్లో రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. మరి అదే తరహాలో ఇప్పుడు కరువు రావడం వల్ల చనిపోయిన 209 మంది రైతుల కుటుంబాలను ఆద�
Nizamabad | గత మూడు నెలల నుంచి పాడి రైతులకు విజయ డెయిరీ(Vijaya Dairy) బిల్లులు(Pending bills) చెల్లించడం లేదంటూ నిజామాబాద్(Nizamabad) జిల్లాలోని కోటగిరి మండల కేంద్రంలో బోధన్ -బాన్సువాడ రహదారిపై రైతులు రాస్తారోకో చేపట్టారు.
‘పంటలు ఎండిపోక ముందే కేసీఆర్ మాకు చెప్పవచ్చు కదా’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. పంటలు ఎండిపోయిన తర్వాత ఆ మంటల వద్ద కేసీఆర్ చలికాచుకోవాలని అనుకున్నారని ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా
దేశానికి అన్నం పెట్టే రైతున్న ఆపదలో ఉంటే ప్రభుత్వం ఆదుకోవాల్సిందేనని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. నీళ్లు లేక పంటలు ఎండి అల్లాడుతున్న రైతుకు ఎకరాకు రూ.25 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని కోరింది.
పదేండ్లుగా పచ్చని పంటలతో అలరారిన శ్రీరాంసాగర్ ఆయకట్టు కాంగ్రెస్ పాలనలో కరువు కోరల్లో చిక్కుకున్నది. నిరుటి వరకు ఏ చీకూ చింత లేకుండా ఏడాదికి రెండు పంటలు తీసుకున్న రైతుల కండ్లల్లో ఇపుడు కన్నీళ్లు సుడు�
యాసంగి వరి ధాన్యానికి మద్దతు ధరతోపాటు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇవ్వాలని, లేకపోతే రైతు ఉద్యమం చేపడతామని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా డిమాండ్ చేశారు.
ఇతర పార్టీల నేతల కోసం గేట్లు తెరవడం కాదు.. ప్రాజెక్టుల గేట్లు తెరిచి రైతులకు నీళ్లివ్వాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు.