BRS Party | ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, పలువురు నాయకులు వినతిపత్రం అందించారు. అన్ని పంటలను రూ. 500 బోనస్తో కొనుగోలు చేయాలని సీఎస్కు బీఆర్ఎస్ నాయకులు విజ్ఞప్తి
Viral Video | ఓ రైతు తన భార్యతో కలిసి ఎడ్ల బండిపై వెళ్తుండగా, దాని చక్రం ఊడిపోయింది. దారినా వెళ్లే వారెవరూ పట్టించుకోలేదు. అటుగా వెళ్తున్న ఓ పోలీసు.. రైతు పరిస్థితిని గమనించి తన కారును ఆపారు. ఇక రైతు వద�
జిల్లాలోని పలు మండలాలు, గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను అధికారులు, ప్రజాప్రతినిధులు సొసైటీ చైర్మన్లు, సభ్యులతో కలిసి సోమవారం ప్రారంభించారు. సిరికొండ సహకార సంఘం పరిధిలోని కొండూర్, పెద్దవాల్గోట్
వందరోజుల కాంగ్రెస్ పాలనలోనే తెలంగాణ రాష్ట్రంలో కరువు తాండవం చేస్తుంద ని, ఇది సహజంగా వచ్చినది కాదు.. అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువని, కేసీఆర్ అద్భుతంగా మా ర్చిన పంట పొలాలను బీళ్లుగా చేశారని ఎ�
వరి కొనుగోలు కేంద్రాలకు ఆరబెట్టిన ధాన్యాన్ని తీసుకురావాలని అదనపు కలెక్టర్ అశోక్కుమార్ అన్నారు. సోమవారం సింగారం చౌ రస్తా సమీపంలో పీఏసీసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి న కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రార�
పండిన ప్రతి గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నదని అదనపు కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి అన్నారు. సోమవారం కొండపాక మండలంలోని విశ్వనాథ్పల్లి, రవీంద్రనగర్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు
రీజినల్ రింగ్రోడ్డు(ఆర్ఆర్ఆర్) కోసం చేపట్టే భూసేకరణలో రైతుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారికి అండగా ఆర్టీవో కార్యాలయం ఎదుట నిరహార దీక్ష చేపడుతామని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్ర�
పొద్దుతిరుగుడు కొనుగోలు కోటా విడుదల చేయకపోవడంతో కొనుగోళ్లు నిలిచిపోయి రైతులు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని, తక్షణమే కోటా విడుదల చేసి కొనుగోళ్లు ప్రారంభించాలని రైతుబంధు సమితి జిల్లా మాజీ కన్వీనర్ వంగ �
కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్లే పంటలు ఎండిపోతున్నాయని, ఇది కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు.
రాష్ట్రంలో 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నా ఒక్క రైతునైనా ప్రభుత్వం పరామర్శించలేదని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీమంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతాంగాన్ని పరామర్శించి ధైర్
రాష్ట్రంలో కరువు పరిస్థితుల దృష్ట్యా రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. సోమవారం కోహెడ మండలంలోని శనిగరంలో పర్యటించి గ్ర�
Minister Sridhar Babu | కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల(Farmers) విషయంలో ఒక ప్రణాళిక బద్దంగా ముందుకు వెళ్తుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) అన్నారు.