ప్రజలు, రైతుల సూచనల మేరకే విధివిధానాలు రూపొందించి రైతుభరోసా పథకాన్ని అమలు చేస్తామని, అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తరువాతే పథకం అమలుకు నిర్ణయం తీసుకుంటామని ఆ పథకం రాష్ట్ర క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్, ఉ
బీజేపీ సంకీర్ణ ప్రభుత్వ పాలనలోని మహారాష్ట్రలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. రాష్ట్రంలోని అమరావతి డివిజన్ ఐదు జిల్లాల్లో ఈ ఏడాది జనవరి నుంచి జూన్ మధ్య 557 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడినట్టు అధిక�
కాంగ్రెస్ పార్టీ హామీలు అ మలు చేయకుండా మోసం చేస్తున్నదని, రేవంత్ సర్కారుపై నడిగడ్డ నుంచే రైతుల పోరాటం ప్రారంభిస్తామని శాట్ మాజీ చైర్మన్ ఆంజనేయగౌడ్ అన్నారు. వానకాలం సాగు ప్రారంభమై నెల కావస్తున్నా ప�
విద్యుత్ శాఖలో కాంట్రాక్ట్ వ్యవస్థ అధికారుల కనుసన్నల్లో ఇష్టారాజ్యంగా నడుస్తున్నది. శాఖ పరంగా చేపట్టే పనులకు టెండర్లు లేకుండా డ బ్బులకు ఆశపడి ఎడాపెడా పనులను అప్పగించడం వివాదం గా మారుతున్నది.
ఉమ్మడి జిల్లాలో రైతుల ఆత్మహత్యాయత్నాలు తీవ్రంగా కలచివేస్తున్నాయని, ఖమ్మంలో జిల్లాలో ఒకరు, భద్రాద్రి జిల్లాలో ఒకరు ప్రాణాలు విడుస్తుంటే అండగా నిలవాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారని, ఇది ఎంతవరకు సబబ�
పాల బిల్లులు చెల్లించడం లేదంటూ విజయ డెయిరీ పాల విక్రయదారులు మంగళవారం ఆందోళన చేపట్టారు. సిద్దిపేట డిల్లా ములుగులోని విజయ డెయిరీలో పాల ను విక్రయిస్తున్న రైతులకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 15 రోజులకోసారి బ
కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. తీవ్ర కరువు, అప్పుల భారం, పంట నష్టం వంటి కారణాల వల్ల రైతన్నలు ప్రాణాలు తీసుకుంటున్నారు. వ్యవసాయం చేయలేక, అప్పులు తీర్చలేక అర్ధాంతరంగా తనువు చా�
సాగు చేసే రైతులకే రైతుభరోసా అందించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. దీనికోసం ఇప్పటికే సహకార సంఘాల్లో, రైతువేదికల్లో రైతుల అభిప్రాయం సేకరించినట్లు
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతుల సంక్షేమా న్ని దృష్టిలో ఉంచుకొని వానకాలం సీజన్ ప్రారంభమయ్యాక రైతుబంధు పంపిణీకి శ్రీకారం చుట్టే ది. నాటి ప్రభుత్వం రైతుబంధు పంపిణీ చేసిన వి వరాలను పరిశీలిస్తే.. 2021లో జూన్ 21�
పొలాలకు, ఇంటి అవసరాలకు విద్యుత్ సక్రమంగా రాకపోవడంతో రైతులు సబ్ స్టేషన్ను ముట్టడించిన ఘటన మండలంలోని చిప్పల్తుర్తిలో సోమవారం చోటుచేసుకుంది. రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. చిప్పల్తుర్తిలోని సబ్స్�
భూ వ్యవహారంలో ఆత్మహత్యకు పాల్పడిన ఖమ్మం జిల్లా చింతకాని మండలం ప్రొద్దుటూరుకు చెందిన రైతు బోజడ్ల ప్రభాకర్ కుటుంబాన్ని ఆదుకునే విషయంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తున్నది.