కారణాలతో నిమిత్తం లేకుండా కుటుంబ పెద్దను కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉండే రైతు కుటుంబాలకు అండగా నిలిచేందుకు కేసీఆర్ సర్కార్ దేశంలోనే అత్యుత్తమ పథకం రైతుబీమాను రూపొందించింది. ఆ పథకంపై ప్రస్తుతం నీ�
అప్పుల బాధ భరించలేక మనస్తాపంతో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆదివారం ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలో వెలుగుచూసింది. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక పదేండ్లపాటు కేసీఆర్ ప్రజా ప్రభుత్వం నడిపారని, మానవీయ పాలన కొనసాగించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో రైతుల ఆత్మహత్యలు గ�
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పార్టీ ఫిరాయింపులపై కాకుండా ప్రజల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి అన్నారు. మిర్యాలగూడ పట్టణంలోని సీపీఎం కార్�
ప్రభుత్వం బేషజాలకు పోకుండా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటిని తీసుకొచ్చి చెరువులు, కుంటలు నింపాలని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) డిమాండ్ చేశారు. మేడిగడ్డ వద్ద 40 వేల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తున్నదని చెప�
మాకున్న ఐదెకరాల భూమి ట్రిపుల్ఆర్ రోడ్డులో పోతున్నదని రందివట్టుకున్నది. మొత్తం పొలం రోడ్డులో పోతే మా గతి ఏంగావాలె? మేమెట్ల బతకాలె? భూమికి భూమి ఇచ్చి న్యాయంజెయ్యిండ్రి సారూ
కల్వకుర్తి ఎత్తిపోతల కాల్వలు బోసిపోయాయి. పదేండ్ల కాలంలో నిండుగా నీటితో ప్రవహించి ఆయ కట్టును పచ్చగా మార్చగా.. నేడు నిర్వహణ కరువై గడ్డి, పిచ్చిమొక్కలతో దర్శనమిస్తున్నాయి.
ఏజెన్సీ ప్రాంతంలో చిన్న చిన్న జల్లులు తప్ప ఇంకా పెద్దగా వర్షాలు లేకపోవడంతో ఈ ప్రాంత ప్రధాన జలవనరు అయిన తాలిపేరు ప్రాజెక్టు వెలవెలబోతోంది. పెద్ద వర్షాలు లేని కారణంగా చర్ల మండలంలోని చెరువుల్లోకి నీరు చేర�
వేలాది ఎకరాలకు ఆయువుపట్టు అయిన పోచారం అడుగంటింది. వర్షాలు కురియక, చుక్కనీరు రాక బోసిపోయింది. ఓవైపు, కాలం కరిగిపోతుంటే చినుకు జాడ లేక రైతాంగం ఆందోళన చెందుతున్నది. నల్లటి మబ్బులతో కమ్ముకొస్తున్న ఆకాశం వైప�
రాష్ట్రంలోనే పామాయిల్ హబ్గా పేరుగాంచిన అశ్వారావుపేట ప్రాంతంలో క్రమంగా ఆ పంట ప్రాభవం మసకబారుతున్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జన్యులోపంతో కూడిన మొక్కల పంపిణీ దగ్గర నుంచి మొదలుకొని..
విద్యుత్శాఖలో జరుగుతున్న పనుల వివరాలను మీడియాకు లీకు చేయొద్దని, ఇప్పటికే విద్యుత్శాఖ చాలా బదనాం అ యిందని కాంట్రాక్టర్ల సమావేశంలో పలువురు విద్యుత్ అధికారులు మొరపెట్టుకున్నారు.
రాష్ట్రంలో రైతులు, రైతు సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు, మే ధావుల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే రైతు భ రోసాపై ఓ నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు చె ప్పారు.
వానలు లేక.. ఎవుసం సాగక అన్నదాత కుదేలవుతున్నాడు. చెరువులు నిండక, ప్రాజెక్టుల నుంచి నీరు రాక ఇబ్బందులు పడుతున్నాడు. వరినాట్ల అదును మొదలైనా.. నారు సిద్ధంగా ఉన్నా.. నాటు వేయలేని దుస్థితి నెలకొంది.