రుణమాఫీ విషయంలో రైతుల భారం తగ్గించే కన్నా ప్రభుత్వం భారం తగ్గించుకునే ప్రయత్నం చేయడమే ఎక్కువగా కనిపిస్తోందని, వడపోతలపైనే ఎక్కువగా దృష్టి సారించిందనే విషయం స్పష్టమవుతోందని భద్రాద్రి కొత్తగూడెం బీఆర్
సంగారెడ్డి జిల్లా రైతుల ఆశలు ఆవిరవుతున్నాయి. వానకాలం రైతులకు కలిసి రావటం లేదు. వర్షాలు లేక జిల్లాలో పంటల సాగు విస్తీర్ణం తగ్గుముఖం పట్టగా వర్షాలు లేక పంటలు ఎండిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు జిల్
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన రైతు రుణమాఫీ జీవోను తక్షణమే సవరించాలని తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా వైరా బస్టాండ్ సెంటర్లో రైతు రుణమాఫీ జీవో కాపీని దహ
నైరుతి మొదలైన నాటి నుంచి నిన్నా మొన్నటి వరకూ విరామం లేకుండా వర్షపు జల్లులు కురుస్తూనే ఉన్నాయి. కానీ.. ఇప్పటికీ జిల్లాలో సాగుకు సరిపడినంత వర్షపాతం నమోదు కాలేదు.
ప్రజాపాలన అని గప్పాలు కొట్టే కాంగ్రెస్ ప్రభుత్వం సామాన్యుల సమస్యలను పట్టించుకోవడం లేదు. పైగా నిరసనలు చేస్తున్నవారిని ఇష్టారీతిన దుర్భాషలాడుతూ అక్రమ కేసులు పెడుతున్నది. రాజధాని హైదరాబాద్ హత్యలతో అట�
నిజామాబాద్ జిల్లా కేంద్రంతోపాటు చుట్టుపక్కన మండలాల్లో సోమవారం సాయం త్రం నుంచి రాత్రి వరకు భారీ వర్షం కురిసింది. సుమారు రెండున్నర గంటలపాటు కురిసిన వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి.
సీతారామ ప్రాజెక్ట్ కెనాల్ ద్వారా సాగు, తాగునీటిని తమ మండలానికి విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం నాయకులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వినోభానగర్ గ్రామ సమీపంలో చేపట్టిన సీతార�
ప్రజాభిప్రాయం మేరకే రైతుభరోసా పథకం అమలు చేస్తామని వారి నిర్ణయమే సర్కారు జీవోగా రాబోతుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క తెలిపారు. వ్యవసాయాన్ని ఆదుకోనేలా పథకాన్ని అమలు చేస్తామని చెప్పా�
రెడ్డిపల్లి త్రిఫులార్ పరిహారం సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిషరిస్తానని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో మెదక్ జిల్లా నర్సాపూర్�
Harish Rao | రుణమాఫీ పథకం అమలు విషయంలో ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు చూస్తే, రైతుల వలపోతల కంటే వడపోతలపైనే ఎక్కువ దృష్టి పెట్టిందనే విషయం స్పష్టంగా అర్థమవుతుందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ�
Niranjan Reddy | పంటల రుణమాఫీకి సంబంధించి రాష్ట్ర వ్యవసాయ శాఖ జారీ చేసిన మార్గదర్శకాలపై మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఫైర్ అయ్యారు. అవి మార్గదర్శకాలు కావు.. మభ్య పెట్టేందుకు ప్
Telangana | పంటల రుణమాఫీకి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. కుటుంబానికి రూ. 2 లక్షల వరకు రుణమాఫీ వర్తిస్తుందని వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిస�
Telangana | పంటల రుణమాఫీకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. రైతు కుటుంబం గుర్తింపునకు రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.