వర్షాకాలం మొద లు కావడంతో వరినాట్లు జోరందుకున్నాయి. దీంతో గ్రామాల్లో కూలీల కొరత ఏర్పడింది. నాటువేసే సమయం అయిపోతుందనే ఉద్దేశంతో గ్రామాల్లోని కొందరు యూపీ, బీహార్, పశ్చిమబెంగాల్కు చెందిన కూలీలను పిలిపిం�
కొండపోచమ్మ సాగర్ నుంచి సంగారెడ్డి వరకు చేపట్టనున్న కాళేశ్వరం కెనాల్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు భూమికి బదులు భూ మి ఇవ్వాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. భూము�
రైతుల సమస్యలు పరిషరించాలని ప్రభుత్వాన్ని రాష్ట్ర రైతు సంఘం కోరింది. శుక్రవారం ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్రెడ్డిని హైదరాబాద్లోని సచివాలయంలో రైతు సంఘం ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్యెల్యే జూలకంటి �
సుమారు 2వేల పైచిలుకు ఎకరాల ఆయకట్టు, 2వేల మంది రైతులకు కల్పతరువైన చండూర్, ఫైజాబాద్, గంగారం ఎత్తిపోతల పథకాలు మూలనపడ్డాయి.ఈ ఎత్తిపోతల పథకాలు నడవక పోవడంతో ఏడేండ్ల నుంచి నీరందక రైతులు నష్టపోతున్నారు. ఈ సీజ్�
అమరావతి - నాగ్పూర్ గ్రీన్ఫీల్డ్ హైవే అలైన్మెంట్ మార్చాల్సిందేనని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఖమ్మం నగరం మీదుగా హైవే నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ భూములను కోల్పోతున్న రైతులు ఖమ్మం ఆర్డీవ�
రైతుభరోసా పథకం అమలులో భాగంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్కమిటీ సభ్యులు, మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వర్రావు, పొంగులేని శ్రీనివాస్రెడ్డిలను రైతులకు మేలు చేసే నిర్ణయాలు తీసుకోవా�
వరి నాట్లకు కూలీల కొరత ఏర్పడుతుండడంతో రైతులు వలస కూలీల మీద ఆధారపడుతున్నారు. వరినాట్లు వేసేందుకు మూడు, నాలుగేండ్లుగా బీహార్, ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్ రాష్ర్టాలతో పాటు తెలంగాణలోని సూ�
జాతీయ రహదారులకు భూసేకరణ విషయంలో మానవీయతతో వ్యవహరించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కలెక్టర్లకు సూచించారు. నిబంధనల ప్రకారం ఎంత ఎకువ పరిహారం వస్తుం దో అంత మొత్తం రైతులకు దకేలా చూడాలని చెప్పారు.
పోడు రైతులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలిచింది. ఏళ్లుగా సాగు చేసుకుంటున్న గిరిజనులకు హక్కు ప్రతాలిచ్చింది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 53 వేల మందికి 1,47,702 ఎకరాలకు పట్టాలిచ్చింది.