కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన మొదటి విడుత రుణమాఫీలో అనేక మంది రైతుల పేర్లు గల్లంతయినట్లు తెలుస్తున్నది. ఒకరిద్దరు కాదు.. వేలాది మందికి అన్యాయం జరిగినట్లు సమాచారమున్నది. జాబితాలో లేని రైతులకు రుణమాఫీ జ
రైతు రుణమాఫీ నిధుల విడుదల కార్యక్రమం రసాభాసగా మారింది. రుణమాఫీ సందర్భంగా గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ వరంగల్, కరీంనగర్, మంచిర్యాల తదితర జిల్లాల్లో గందరగోళ వాతా�
అనేక సందేహాలు, అంతకు మించిన అస్పష్టతతో రుణమాఫీ ప్రక్రియ ప్రారంభమైంది. ఎవరికి మాఫీ అయిందో, ఎవరికి కాలేదో, అందుకు కారణం ఏంటో కూడా తెలియని గందరగోళ పరిస్థితి నెలకొన్నది.
రుణమాఫీ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించిన విధివిధానాలు రైతాంగానికి శాపంగా మారాయి. మూడు విడతలుగా రుణమాఫీ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం గురువారం తొలివిడతలో రూ.లక్ష రుణాలను మాఫీ చేసేందుకు శ్రీకారం �
రైతు రుణమాఫీ సంబురాలు సంగ్రామాలను తలపించా యి. రైతువేదికల సాక్షిగా ఏసీ(అసలు కాంగ్రెస్) వర్సెస్ వీసీ (వలస కాంగ్రెస్) మాటల యుద్ధం జరిగింది. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం సోలక్పల్లిలో గురువారం నిర్వహ�
రైతు రుణమాఫీ అమలుకు పకడ్బందీ చర్యలు చేపట్టినట్లు రంగారెడ్డి కలెక్టర్ శశాంక తెలిపారు. గురువారం రంగారెడ్డి జిల్లా సమీకృత కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ శశాంక వ్యవసాయ, సహకార, బ్యాంకర్లతో రైతు �
Bandi Sanjay | రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం సాధించారని సంబురాలు చేసుకుంటున్నారు? రబీ, ఖరీఫ్లో చెల్లించాల్సిన రై�
Manorama Khedkar: ట్రైనీ ఐఏఎస్ ఆఫీసర్ పూజా ఖేద్కర్ తల్లి మనోరమా ఖేద్కర్ను అరెస్టు చేశారు. అక్రమ రీతిలో గన్ కలిగి ఉన్న కేసులో ఆమెను పుణె పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రుణమాఫీలో లబ్ధిదారుల సంఖ్య తక్కువవడంపై వ్యవసాయశాఖ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో మొదటి విడత రుణమాఫీ రూ.లక్ష చొప్పున 36 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమచేశారు.
రుణమాఫీ పేరుతో తెలంగాణ రైతులను రేవంత్ సర్కార్ మరోసారి మోసం చేస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. రైతుబంధు కింద జూన్ నెలలో ఇవ్వాల్సిన నిధులలోంచే రూ.7 వేల కోట్లు రుణమ�