రైతాంగంపై కాంగ్రెస్ సర్కారు కపట ప్రేమకు సాక్ష్యంగా రెండు లక్షల రుణమాఫీ పథకం నిలుస్తున్నది. రుణం తీసుకున్న ప్రతి రైతుకూ 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని ఎన్నికల్లో ఊదరగొట్టి అధికారంలోకి వచ్చిన కాం�
ఈ నెల 21న కడెం ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. శనివారం పట్టణంలోని గురునానక్ గార్డెన్స్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.
KTR | తెలంగాణ వ్యాప్తంగా కరెంట్ కోతలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రతి రోజు, ప్రతి గంట.. రాష్ట్రంలో ఏదో ఒక ప్రాంతంలో కరెంట్ కోతలు ఉంటున్నాయి. కరెంట్ కోతలు నిరంతరం విధిస్తుండడంతో అటు అన్నదాతలు, ఇటు ప్ర�
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో నాబార్డ్ కీలకపాత్ర పోషించిందని నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్(నాబార్డ్) తెలంగాణ చీఫ్ జనరల్ మేనేజర్ చింతల సుశీల్ అన్నారు. 43వ వ్యవస్థాపక �
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలలలోపే బీసీ కులగణన చేపట్టి, స్థానిక సంస్థల
ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్రెడ్�
లక్ష రూపాయల రుణం తీసుకున్న రైతులకు తొలి విడుత మాఫీ చేశామని కాంగ్రెస్ ప్రభుత్వం ఆ జాబితాను బయట పెట్టాలని నల్లగొండ జడ్పీ మాజీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ ప
అధికారంలోకి వస్తే తక్షణమే అప్పు ఉన్న ప్రతి రైతుకూ రూ.రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ... ప్రభుత్వం ఏర్పడిన ఏడు నెలల అనంతరం కూడా రైతులకు కుచ్చుటోపీ పెట్టేందుకు కుట్రలు చేస్�
సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూరు సింగిల్విండోలో 589 మంది రైతులు రుణాలు తీసుకున్నారు. అందులో 2023 డిసెంబర్9నాటికి 339 మంది 2లక్షలలోపు రుణం తీసుకున్నారు. వీరిలో ఒక లక్షలోపు రుణాలు తీసుకున్నవారు 279 మంది ఉ�
రాష్ట్రంలో అబద్ధాల పునాదులపై కాంగ్రెస్ పాల న నడుస్తున్నదని నాఫ్స్కాబ్ మాజీ చైర్మన్ కొండూరి రవీందర్రావు ధ్వజమెత్తారు. నిబంధనల పేరిట అసలు రైతులకు మొండి చేయి చూపిందని, రు ణమాఫీ చేయకుండా మోసం చేసిందన�
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన మొదటి విడుత రుణమాఫీలో లక్షలాది మంది రైతుల పేర్లు గల్లంతయినట్టు తెలుస్తున్నది. చాలా బ్యాంకులు, సహకార సంఘాల పరిధిలో నలభై నుంచి యాభైశాతం మందికి వర్తించనట్టు వెలుగులోకి వస్�
రైతుల కష్టాలపై సినిమాలు తీసే చిరంజీవి, పవన్కల్యాణ్ రైతు వ్యతిరేక బీజేపీకి ఎలా మద్దతిస్తారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ధ్వజమెత్తారు. హైదరాబాద్ గాంధీభవన్లో శుక్రవారం ఆయన మీడియాతో మ�
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన మొదటి విడుత రుణమాఫీలో అనేక మంది రైతుల పేర్లు గల్లంతయినట్లు తెలుస్తున్నది. ఒకరిద్దరు కాదు.. వేలాది మందికి అన్యాయం జరిగినట్లు సమాచారమున్నది. జాబితాలో లేని రైతులకు రుణమాఫీ జ